Home » Water
బహిరంగ మలమూత్ర విసర్జన రహిత (ఓడీఎఫ్) పట్టణాల సాధనలో భాగంగా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం భారీ సంఖ్యలో వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సామాజిక టాయిలెట్ల నిర్మాణంపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని అన్న�
‘మీ గ్రామాల పొలాలకు నీళ్లిద్దాం.. ఎలా చేస్తే లాభమో చెప్పండి’ అని స్వయంగా రైతులకు ఫోన్చేసిన ముఖ్యమంత్రిని ఎప్పుడైనా చూశారా? ఇంజినీర్లతో కూర్చుని నీళ్లను ఎలా తరలిద్దామో చర్చించుకుందాం.. హైదరాబాద్కు రమ్మంటూ రైతులను సీఎం ఆహ్వానిస్తారని ఎప
ఓ యువకుడు రోడ్డుపై నిలబడ్డాడు. తక్కెడలాగా ఉన్నట్లు రెండు ప్లేట్లు తాళ్లతో కట్టాడు. ఆ ప్లేట్లపై గ్లాసులు పెట్టాడు. అందులో నీళ్లు పోశాడు. అనంతరం అమాంతం తాళ్ల సహాయంతో పైకి లేపాడు. గిర..గిరా..ఇష్టమొచ్చినట్లు తిప్పాడు. అయ్యో..గ్లాసులు, నీళ్లు పడిపో�
కరోనా నేపథ్యంలో విధించబడిన లాక్ డౌన్.... హైదరాబాద్ సిటిలోని గాలి నాణ్యతపై మాత్రమే కాకుండా, నగరంలోని అతి ముఖ్యమైన ‘వాటర్మార్క్’లలో ఒకటైన హుస్సేన్ సాగర్ మీద కూడా సానుకూల ప్రభావాన్న
కరోనా వైరస్ మొదటగా వెలుగులోకి వచ్చిన చైనాలోని వుహాన్ సిటీలో చిక్కుకున్ భారతీయ దంపతులు అక్కడ బిక్కు బిక్కు మంటూ గడుపుతున్నారు. చైనాలో ఇప్పటికే 1700 మందిని బలి తీసుకొని 26 దేశాలకు విస్తరించిన కరోనాతో భారతీయ దంపతులు భయబ్రాంతులకు గురవుతున్నారు. త
నది నీళ్లు పక్క రాష్ట్రాలతో పంచుకుని పంజాబ్ను ఎడారి చేసుకోలేమంటున్నారు పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్నాథ్ సింగ్. గురువారం అన్ని పార్టీలతో మీటింగ్కు హాజరైన ఆయన నది నీళ్లు పంచుకోవడం కుదరదనే తీర్మానం చేసుకున్నారు. తద్వారా నది నీటిమట్టం తగ్
హైదరాబాద్ శివారు అల్వాల్లో విషాదం నెలకొంది. చేతులు కడుక్కునేందుకు నల్లా దగ్గరికి వెళ్లిన వ్యక్తి కరెంట్ షాక్తో చనిపోయాడు.
కృష్ణా వాటర్ బోర్డు సమావేశం ఇవాళ జరుగనుంది. తెలంగాణ సీఎస్ సోమేశ్కుమార్, ఏపీ నుంచి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్దాస్ హాజరుకానున్నారు.
కార్చిచ్చు ఆస్ట్రేలియాను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న సంగతి తెలిసిందే. 2019 సెప్టెంబర్లో అడవుల్లో మొదలైన మంటలు ఇంకా మండుతూనే ఉన్నాయి. ఇప్పటికే పదుల సంఖ్యలో
కృష్ణా , గోదావరి జలాలను రాయలసీమకు తరలించటం ద్వారా సీమను పూర్తి స్ధాయిలో అబివృధ్ది చేస్తానని సీఎం జగన్ హామీ ఇచ్చారు. కడపజిల్లా రాయచోటిలో రూ.3వేల కోట్లతో చేపట్టిన పలు అభివృధ్ది పనులకు ఆయన మంగళవారం శంకుస్ధాపన చేశారు. గత ప్రభుత్వాల వైఖరి వ�