Home » Water
heavy rains in nellore: నెల్లూరును భారీ వర్షాలు ముంచెత్తాయి. ఎడతెరిపి లేని వర్షాలతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. లెక్చరర్స్ కాలనీ, ఆర్టీసీ కాలనీ, కొండాయపాలెంలో వర్షపు నీరు భారీగా నిలిచిపోయింది. నెల్లూరు, సూళ్లూరుపేట, కావలి, బుచ్చిరెడ్డిపాళెం ప్రాంతాల్�
Minister KTR Telangana Bhavan Press Meet : కేంద్రానికి హైదరాబాద్ అన్నం పెడ్తలేదా ? కష్టమొస్తే కేంద్రం, ప్రధాన మంత్రి స్పందించరా అంటూ ప్రశ్నించారు మంత్రి కేటీఆర్. వరద సాయంపై కేంద్రం స్పందించలేదని, తెలంగాణకు సాయం ప్రకటించాలని ప్రధానికి లేఖ రాశామని గుర్తు చేశారాయన. కర్
How to sanitize phone at home? మనలో చాలామంది మొబైల్ స్క్రీన్ను శుభ్రంగా ఉంచడానికి టెంపర్ గ్లాస్ నుంచి కవర్ల వరకు ప్రతిదీ ఉపయోగిస్తారు. కానీ ఇవన్నీ చేసిన తరువాత, కూడా ఫోన్ స్క్రీన్ మురికిగా కనిపిస్తూ ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, మీ ఫోన్ స్క్రీన్ మురికిని పో�
గణపతి బప్ప మోరియా..జై బోలో గణేష్ మహరాజ్ కి జై నినాదాలతో వినాయకుడికి వీడ్కోలు పలుకుతున్నారు. కానీ ఎప్పుడూ లేని విధంగా..గణేష్ నిమజ్జనం జరుగుతోంది. కరోనా కారణంగా..చాలా సింపుల్ గా పండుగలు నిర్వహించుకంటున్నారు. నిమజ్జన వేడుకలపై అధికారులు ఆంక్షలు �
కాళేశ్వరం నీళ్లతోనే నా పంట పండింది..కేసీఆర్ మక్క పంట కాళేశ్వరం నీళ్లతోనే నా పంట పండింది..బోరు నీళ్లతో పండింది కాదు..కేసీఆర్ వరద కాలువ నీళ్లతో తాను వేసిన మక్క పంట పండిందని..ఇది కేసీఆర్ మక్క పంట అంటూ ఓ రైతు చెబుతున్నాడు. సోషల్ మీడియాలో ఈ రైతుకు సం�
మన ఆరోగ్యాని కాపాడుకోవాలంటే మంచి ఫుడ్, ఫ్రూట్స్ మాత్రమే తింటే సరిపోదు.. ఈ పోటి ప్రపంచంలో మనం కనీసం మంచి నీటిని కూడా తాగడం మర్చిపోతున్నాం. దీని వల్ల మన ఆరోగ్యాన్ని మనకి తెలియకుండా కోల్పోతున్నాం. అందుకే ఇప్పుడైనా వాటర్ ఎక్కువగా తాగండి. నీటి వల్
కరోనావైరస్ ని “నీరు” 72 గంటల్లో పూర్తిగా నాశనం చేస్తుందని రష్యన్ శాస్త్రవేత్తల అధ్యయనం తేల్చింది. వైరస్ స్థితిస్థాపకత నేరుగా నీటి ఉష్ణోగ్రతపై ఆధారపడి ఉంటుంది – 90% వైరస్ కణాలు…గది ఉష్ణోగ్రత నీటిలో 24 గంటల్లో చనిపోతాయని, 99.9% వైరస్ కణాలు 72 గం�
కరోనా వైరస్ వ్యాపారులకు, వినియోగదారులకు కొత్త కష్టాలు తెస్తోంది. నోట్లు తాకితే ఎక్కడ కరోనా సోకుంతుందోనన్న భయంతో చాలా ప్రాంతాల్లో నోట్లు తీసుకునేందుకు వ్యాపారులు నిరాకరిస్తున్నారు. నోట్ల ద్వారా కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు కరీంనగర�
భూమిపై మానవ మనుగడ కంటే ముందు జీవి పుట్టడాని కంటే ముందే నీరు ఆవిర్భవించింది. నీటి పుట్టుక గురించి తెలుసుకోవాలని ఆరా తీసిన సైంటిస్టులకు కొన్ని ఆధారాలు దొరికాయి. ఓ సేంద్రియ పదార్థం నుంచి నీరు పుట్టుకొచ్చిందని.. దానిని వేడి చేయడం ద్వారానే ఇది స�
అదో ఉడత. పాపం దానికి బాగా దాహమైంది. దాహాన్ని తట్టుకోలేకపోయిన ఆ ఉడత నీరు కావాలని ఓ అబ్బాయిని అడిగింది. దీనంగా చేతులు చాచి, అతడి చుట్టూ తిరుగుతూ, అతడి వెంట పడుతూ మరీ నీరు కావాలని ప్రాథేయపడింది. చివరకు ఉడత బాధను అర్థం చేసుకున్న ఆ అబ్బాయి తన చేతిలో �