Home » WEF
డబ్ల్యూఈఎఫ్కు హాజరైన వారిలో చాలా మంది ఇందులో బుకింగ్స్ చేసుకున్నారు.
త్వరలో దేశంలో డ్రోన్లతో ఔషధాల సరఫరా జరగనుంది. ముఖ్యంగా వైద్య సేవలు సరిగ్గా అందని గ్రామీణ ప్రాంతాలకు డ్రోన్ల ద్వారా మందులు సరఫరా చేయవచ్చని ‘వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్)’ అభిప్రాయపడింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కి వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ఆహ్వానం అందింది.
IT Minister KTR to another international conference :జపాన్లో నిర్వహించనున్న ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ సదస్సుకు తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్కు ఆహ్వానం అందింది. ఏప్రిల్ 5 నుంచి 7 వరకు జపాన్ రాజధాని టోక్యోలో నిర్వహించనున్న ప్రపంచ టెక్నాలజీ గవర్నెన్స్ – 2021 సదస్సు
కర్ణాటక సీఎం యడియూరప్ప కొత్త గెటప్ లో కనిపించారు. ఎప్పుడూ వైట్ షర్ట్,వైట్ ఫ్యాంట్ తో కన్పించే ఆయన ప్రస్తుతం దావోస్ లో సరికొత్త గెటప్ లో కనిపించి అందరినీ సర్ ప్రైజ్ చేశారు. దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొన్న ఆయన సూటు, టై ధరి�
భారతదేశం ఆర్థిక, సామాజిక క్షీణతను ఎదుర్కొంటున్నదని రిపోర్ట్ లు చెబుతున్నాయి. ఒక పేద కుటుంబం భారతదేశంలో ధనవంతులు కావడానికి కనీసం ఏడు తరాలు పడుతుందని గ్లోబల్ సోషల్ మొబిలిటీ రిపోర్ట్ తెలిపింది. ఒక ఉన్నత CEO యొక్క వార్షిక వేతనంతో సరిపోలడానికి, ఒ�