welcome

    ఎవరి వాదన వారిది : GN RAO కమిటీ రిపోర్టు..స్వాగతించిన వైసీపీ, బీజేపీ

    December 21, 2019 / 12:42 AM IST

    రాజధాని సహా ఏపీ సమగ్రాభివృద్ధిపై GN RAO కమిటీ సమర్పించిన నివేదికను వైసీపీ, బీజేపీలు  స్వాగతించాయి. జీఎన్‌ రావు కమిటీ ఐదు కోట్ల ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా నివేదికను రూపొందించిందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అమరావతిలో అసెంబ్లీ, రా�

    తీహార్ జైలు నుంచి చిదంబరం విడుదల

    December 4, 2019 / 12:30 PM IST

    కేంద్రమాజీ మంత్రి చిదంబరం తీహార్ జైలు నుంచి బయటికి వచ్చారు. జైలు బయట ఆయన కుమారుడు కార్తీ చిదంబరం,కాంగ్రెస్ కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. తన తండ్రి చాలా రోజుల తర్వాత ఇంటికి తిరిగివస్తుండటంతో తాను సంతోషంగా ఉన్నానని కార్తీ తెలిపారు. INX �

    రామమందిరం నిర్మించాలని సుప్రీం చెప్పింది..కొత్త అధ్యాయం మొదలైందన్న మోడీ

    November 9, 2019 / 12:50 PM IST

    యావత్ భారతం దశాబ్దాలుగా ఎదురుచూసిన అయోధ్య తీర్పును నవంబర్ 9,2019 శనివారం సుప్రీంకోర్టు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా దేశ ప్రజలనుద్దేశించి ప్రధానమంత్రి నరేంద్రమోడీ మాట్లాడారు. చరిత్రాత్మక తీర్పుని సుప్రీంకోర్టు వెలువరించింది. దశ�

    ఆంక్షలు ఎత్తివేత…కశ్మీర్ కి టూరిస్టులకు రావచ్చు

    October 8, 2019 / 11:41 AM IST

    గురువారం(సెప్టెంబర్-8,2019)నుంచి జమ్మూకశ్మీర్ లో ఆంక్షలు పూర్తిగా ఎత్తియేయనున్నారు. రెండు నెలలకు పైగా కశ్మీర్‌ లోయలో కొనసాగిన భద్రతాపరమైన ఆంక్షలను ఎత్తివేయాలని జమ్ముకశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ అధికారులను సోమవారం ఆదేశించారు. కశ్మీర్‌ను �

    తాడేపల్లికి సీఎం జగన్ : అధికారులతో అత్యవసర మీటింగ్

    August 24, 2019 / 03:46 AM IST

    ఏపీ సీఎం జగన్ అమెరికా నుంచి తిరిగి వచ్చారు. ఆగస్టు 24వ తేదీ శనివారం ఉదయం తాడేపల్లికి చేరుకున్నారు. కొద్దిసేపట్లో ముఖ్య అధికారులతో అత్యవసర మీటింగ్ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో క్యాంప్‌ ఆఫీసులో జరుగనుంది. చీఫ్ సెక్రటరీ, సీఎంవో అధికారులు హాజ�

    అభినందన్ విడుదలను స్వాగతిస్తున్నాం : చైనా

    March 1, 2019 / 12:27 PM IST

    పాకిస్తాన్ అదుపులో ఉన్న ఐఏఎఫ్ వింగ్ కమాండర్ అభినందన్ వర్తమాన్ ను విడుదల చేయడాన్ని చైనా స్వాగతించింది.

    దేశం చూపు సరిహద్దులపైనే : వాఘా బోర్డర్ లో ఉత్కంఠ

    March 1, 2019 / 06:54 AM IST

    భారత పైలట్ అభినందన్ రాక కోసం యావత్ భారత్ ఎదురుచూస్తుంది. దేశమంతా ఉప్పొంగే మనసుతో అభినందన్ కు స్వాగతం పలికేందుకు సిద్ధమైంది. మార్చి 1,2019 శుక్రవారం మధ్యాహ్నం అభినందన్ ను భారత్ కు అప్పగించే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ ప్రక్రియను పాక్ ప్రారంభించిం�

    వెల్ కం అభినందన్ : స్వాగతం పలుకుతున్న దేశం

    March 1, 2019 / 04:45 AM IST

    ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ అభినందన్ వర్థమాన్‌‌కి భారతదేశం వెల్ కం చెబుతోంది. సామాజిక మాధ్యమాల్లో అభినందన్ పేరు మారుమాగుతోంది. #WelcomeBackAbhinandan హ్యాష్ ట్యాగ్ తెగ వైరల్ అవుతోంది. ఎంతోమంది అభినందన్ తెగువను కొనియాడుతూ పోస్టులు పెడుతున్నారు. ఆయన రాక కో�

    విలువైన వ్యూహాత్మక భాగస్వామి సౌదీ అరేబియా

    February 20, 2019 / 01:49 PM IST

    భారతదేశపు అత్యంత విలువైన వ్యూహాత్మక భాగస్వామ్య దేశాల్లో సౌదీ అరేబియా కూడా ఒకటి అని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. భారత్-సౌదీ దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడుతున్నాయన్నారు.భారత్ లో..ఎనర్జీ, రిఫైనింగ్,పెట్రోకెమికల్స్,వ్యవసాయం,మౌలిక సదు�

    కాంగ్రెస్ నిర్ణయం సరైనదే..ప్రియాంకకు వెల్ కమ్ చెప్పిన అఖిలేష్

    January 27, 2019 / 10:28 AM IST

    ప్రియాంక గాంధీ పొలిటికల్ ఎంట్రీపై  ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ స్పందించారు. రాజకీయాల్లోకి కొత్తవాళ్లు ఎంత మంది వస్తే అంత సంతోషమని, సమాజ్ వాదీ పార్టీ ఎప్పుడు రాజకీయాల్లోకి వచ్చే కొత్తవారిని స్వాగతిస్తుందని   అఖిలేష్‌ అన్నారు. యూపీ తూర్పు ప్

10TV Telugu News