Home » West Bengal CM Mamata Banerjee
చంద్రబాబు సమావేశంలో 20 నిమిషాలు మాట్లాడారు. ఇతర నేతలు 15 నిమిషాలు మాట్లాడారు. విపక్షాల నుంచి నీతి ఆయోగ్ సమావేశానికి ..
బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని మండిపడ్డారు. మొహువా వైఖరిని వివరించడానికి బీజేపీ ఆమెను అనుమతించలేదన్నారు.
పశ్చిమ బెంగాల్ లో ఉపాధ్యాయ నియామక కుంభకోణంలో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) మంత్రి పార్థా ఛటర్జీతో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకొని ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) విచారిస్తోంది. తాజాగా ఈ అంశంపై ఆ పార్టీ నేతలు స్పందించారు. నిర్ణీత కాలం
టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా పెగాసస్ సాప్ట్ వేర్ కొనుగోలు చేసిందని వస్తున్న వ్యాఖ్యలను టీడీపీ జాతీయప్రధాన కార్యదర్శి, అప్పటి ఐటీ శాఖమంత్రి నారాలోకేష్ ఖండించారు.
బీజేపీ ఎంపీ ఎంపీసుబ్రహ్మణ్యస్వామి దీదీపై పొగడ్తలు కురిపించారు. అదేసయమంలో మోదీపై విమర్శలు..సంధించారు. దటీజ్ మమతా’ అన్నట్లుగా ఎంపీసుబ్రహ్మణ్యస్వామి వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయ