Home » west indies
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వణికిస్తోంది. దీంతో కరోనా కట్టడికి లాక్ డౌన్ విధించాయి. లాక్ డౌన్ కారణంగా
కటక్ వేదికగా వెస్టిండీస్ తో జరిగిన డిసైడర్ మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించింది. విండీస్ విధించిన భారీ స్కోర్ ను కోహ్లి సేన చేజ్ చేసింది. వికెట్ల తేడాతో విండీస్ పై గ్రాండ్
ఇప్పటికే అనేక రికార్డులు క్రియేట్ చేసిన టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ.. తన ఖాతాలో మరో రికార్డ్ వేసుకున్నాడు. వన్డేల్లో 22 ఏళ్ల రికార్డ్ ను బ్రేక్ చేశాడు. ఒక ఏడాదిలో
డిసైడర్ వన్డే మ్యాచ్ లో టీమిండియా ఓపెనర్లు నిలకడగా రాణిస్తున్నారు. జట్టుకి అదిరిపోయే ఆరంభం ఇచ్చారు. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీలు చేశారు. 316 పరుగుల
కటక్ వేదికగా జరుగుతున్న నిర్ణయాత్మక వన్డేలో.. ఒక్కసారిగా సీన్ మారిపోయింది. వెస్టిండీస్ జట్టు వరుసగా వికెట్లు కోల్పోయింది. స్వల్ప పరుగుల తేడాలో 4 వికెట్లు పడ్డాయి.
వన్డే సిరీస్లో ఆఖరిదైన మూడో వన్డే ఆడేందుకు కటక్ వేదికగా వెస్టిండీస్, భారత్లు సిద్ధమయ్యాయి. వెస్టిండీస్ పర్యటనలో ఇదే ఆఖరి మ్యాచ్ కావడంతో పోరు ఉత్కంఠతగా మారనుంది. టీ20 సిరీస్ను కోల్పోయిన విండీస్ను వన్డేసిరీస్నైనా దక్కించుకోవాలన్న పట్ట�
ఐపీఎల్(ఇండియన్ ప్రీమియర్ లీగ్) 2020వేలంలో అద్భుతాలు జరిగాయి. అనుభవం పక్కుబెట్టి టాలెంట్కు ప్రాధాన్యతనిచ్చే ఐపీఎల్ వేలం మరోసారి సత్తా ఉన్న ప్లేయర్లను టాప్లో నిలబెట్టింది. అన్ క్యాప్డ్ ప్లేయర్లు కనీస ధర కంటే రెట్టింపు ధరకు కొనుగోలు అవగా వే�
టీమిండియా లెక్క సరిచేసింది. తొలి వన్డేలో ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. విశాఖ వేదికగా జరిగిన రెండో వన్డేలో భారత జట్టు ఘన విజయం సాధించింది. 107 పరుగుల తేడాతో కోహ్లి సేన విక్టరీ కొట్టింది. 388 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్.. 43.5 ఓవర్లలో 280 పరుగ
విశాఖ వేదికగా వెస్టిండీస్తో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్ లో భారత బౌలర్ కుల్దీప్ యాదవ్ హ్యాట్రిక్ వికెట్లు సాధించాడు. 33వ ఓవర్ వేసిన కుల్దీప్ యాదవ్ వరుస బంతుల్లో మూడు
విశాఖ వేదికగా విండీస్ తో రెండో వన్డేలో భారత జట్టు భారీ స్కోర్ చేసింది. 50 ఓవర్లలో 5 వికెట్ల నస్టానికి 387 పరుగులు చేసింది. విండీస్ ముందు 388 పరుగుల టార్గెట్ ఉంచింది. ముందు బ్యాటింగ్ చేసిన కొహ్లీ సేన.. ధాటిగా బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, కే�