Home » west indies
విశాఖ వేదికగా విండీస్ తో రెండో వన్డేలో భారత బ్యాట్స్ మెన్ చెలరేగిపోయారు. ఓపెనర్లు కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ.. విండీస్ బౌలర్లను ఉతికి ఆరేశారు. ఇద్దరూ సెంచరీలు బాదారు. 11 ఫోర్లు, 2 సిక్స్ ల సాయంతో 107 బంతుల్లో రోహిత్ శర్మ శతకం బాదాడు. వన్డే కెరీర్ లో ర�
పరాజయంపై ప్రతీకారం తీర్చుకునేందుకు కోహ్లీసేన సిద్ధమైంది. టీమిండియాకు బాగా కలిసొచ్చిన విశాఖ తీరంలో విండీస్ జట్టుతో రెండో వన్డేలో డే అండ్ నైట్ మ్యాచ్ ఆడనుంది. మొదటి మ్యాచ్ను గెలిచి ఊపుమీదున్న కరేబియన్లు.. ఈ మ్యాచ్లోనూ విజయం సాధించి సిరీ
చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా భారత్తో జరిగిన మ్యాచ్లో విండీస్ ప్రతీకారం తీర్చుకుంది. మూడో టీ20ని ఉతికారేసిన భారత బ్యాట్స్మెన్ను తొలి వన్డేలో పరుగులు చేయకుండా కట్టడి చేయడమే కాకుండా భారత బౌలర్లను శాసించారు కరేబియన్ వీరులు. ముందు�
వెస్టిండీస్పై వన్డేల్లో ఎదురులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోన్న టీమిండియా మరోసారి తన సత్తాచాటేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే భారత్తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్లో వెస్టిండీస్ జట్టు తొలుత టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. మూడు మ్యాచ్ల �
వెస్టిండీస్తో మ్యాచ్లు అంటేనే ఎవరూ ఊహించని ఫలితాలు వస్తుంటాయి. రసవత్తరంగా సాగిన టీ20 పోరులో రెండు మ్యాచ్లలో నెగ్గి భారత్ సిరీస్ కైవసం చేసుకోగా.. ఇప్పుడు వన్డేలతో వినోదం పంచేందుకు రెండు జట్లు సిద్ధం అయ్యాయి. భారత్, వెస్టిండీస్ జట్లు మూడ�
రాహుల్ రెచ్చిపోయాడు.. రోహిత్ అదరగొట్టాడు.. కోహ్లీ చెలరేగాడు. సిక్సర్లు, బౌండరీలతో వెస్టిండీస్ బౌలర్ల భరతం పట్టారు. దీంతో ఫైనల్ టీ20లో టీమిండియా ఘన విజయం
ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇవాళ(డిసెంబర్-11,2019)విండీస్తో జరుగుతున్న చివరి టీ 20 మ్యాచ్లో భారత బ్యాట్స్ మెన్లు దుమ్ములేపారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ బౌలర్లకు టీమిండియా బ్యాట్స్ మెన్లు చుక్కలు చూపించారు. ముఖ్యంగా రాహుల్ 51 బ�
భారత పర్యటనలో ఉన్న వెస్టిండీస్కు.. కోహ్లీసేనకు సిరీస్ కైవసం చేసుకునే అవకాశం.. మూడో టీ20ల సిరీస్ లో భాగంగా ఆఖరి మ్యాచ్ ను ఆడేయనున్నారు. బుధవారం నిర్ణయాత్మక మ్యాచ్కు ముంబైలోని వాంఖడే వేదిక కానుంది. ఈ సిరీస్లో భారత్కు గట్టి పోటీ కనిపిస్తుంది
కోహ్లీ అద్భుతమైన క్యాచ్తో పెవిలియన్కు చేరాడు. బౌండరీకి దూసుకెళ్తున్న బంతిని పరిగెత్తుకుంటూ వెళ్లి అందుకున్నాడు కోహ్లీ. అనంతరం బ్యాటింగ్కు దిగిన పూరన్తో కలిసి సిమన్స్ లాంఛనాన్ని పూర్తి చేశాడు. సుందర్, జడేజా చెరో వికెట్ తీయగలిగారు.
తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో వెస్టిండీస్ తో రెండో టీ20లో భారత జట్టు 7 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. గెలవాలంటే వెస్టిండీస్ 171 పరుగులు