Home » west indies
ఉప్పల్ వేదికగా జరిగిన ఫస్ట్ టీ ట్వంటీలో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ చెలరేగడంతో… 208 పరుగుల లక్ష్యాన్ని మరో 8 బంతులు మిగిలి ఉండగానే ఛేదించేసింది. 50 బంతులాడిన కోహ్లీ… ఆరు ఫోర్లు, ఆరు సిక్సులతో రెచ్చిపోయాడు. 94 పర�
హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్లో భారత్ టాస్ గెలిచింది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ తీసుకున్నాడు. టీ20ల్లో వరకూ భారత్.. వెస్టిండీస్ను 14 సార్లు ఢీకొనగా.. 8 మ్యాచ్ల్లో గెలిచి ఐద
టీమిండియా పటిష్టంగా ఉందని కెప్టెన్ విరాట్ కోహ్లి అన్నాడు. టీ20లో ప్రయోగాలు కొనసాగుతాయని చెప్పాడు. యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ను కోహ్లి వెనకేసుకొచ్చాడు. అతడికి
టీమిండియా జట్టులో వికెట్ కీపర్ సంజూ శాంసన్ కు చోటు దక్కింది. భారత ఓపెనర్ బ్యాట్స్ మన్ శిఖర్ ధావన్ కు మోకాలి గాయం కారణంగా టీ 20 సిరీస్ కు దూరమయ్యాడు. దీంతో వెస్టిండీస్ తో జరుగబోయే మూడు మ్యాచ్ల అంతర్జాతీయ టీ20 సిరీస్ లో ధావన్ స్థానంలో శాంసన్ ఎం�
రోహిత్ శర్మకు విశ్రాంతి ఇవ్వలేదు అలాగని ఫామ్లో లేని శిఖర్ ధావన్నూ తప్పించలేదు. ఎలాంటి అనూహ్య నిర్ణయాలు లేకుండానే..వెస్టిండీస్తో వన్డే, టీ 20 సిరీస్లకు జట్లను ప్రకటించారు. 2019, నవంబర్ 21వ తేదీ గురువారం ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలో జాతీయ సీని�
వెస్టిండీస్ జట్టుతో పరిమిత ఓవర్ల హోంసిరీస్ ఆడే భారత జట్టును గురువారం (నవంబర్ 21న) బీసీసీఐ ప్రకటించనుంది. ఎంఎస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ కోల్ కతాలో సమావేశం కానుంది. ఈ సందర్భంగా వెస్టిండీస్ జట్టుతో మూడు మ్యాచ్ ల టీ20, వన్డే సిర�
ఒక్క టెస్టు మ్యాచ్ మినహాయించి బంగ్లాదేశ్తో భారత మ్యాచ్లు ముగిశాయి. ఈ సిరీస్ అనంతరం జరగనున్న వెస్టిండీస్ తో మ్యాచ్ లకు షెడ్యూల్ విడుదల చేసేసింది భారత్. డిసెంబరు 6 నుంచి వెస్టిండీస్తో పరిమిత ఓవర్ల క్రికెట్లో ఢీకొట్టబోతోంది. ఈ మేరకు బీసీస�
భారత జట్టు సునాయాసంగా టెస్టు సిరీస్ను కూడా కైవసం చేసుకుంది. సోమవారం జరిగిన రెండో టెస్టు ఆఖరి రోజులోనూ కరేబియన్లపై జైత్ర యాత్ర కొనసాగించింది. కింగ్ స్టన్ వేదికగా జరిగిన రెండో టెస్టులో టీమిండియా 257పరుగుల భారీ తేడాతో మరో ఘన విజయాన్ని సొంతం చే�
వెస్టిండీస్ పర్యటనలో మూడో సిరీస్లోనూ క్లీన్ స్వీప్ సాధించే దిశగా భారత్ అడుగులేస్తోంది. జమైకా వేదికగా జరుగుతున్న సిరీస్లో ఆఖరిదైన రెండో టెస్టు మ్యాచ్లో 468 పరుగుల లక్ష్య ఛేదనకు దిగింది వెస్టిండీస్ జట్టు. టెస్టులో మూడోరోజైన ఆదివారం ఆట మ�
మిడిలార్డర్ బ్యాట్స్మెన్ హనుమ విహారీ సెంచరీ చేయడంతో వెస్టిండీస్తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 416 పరుగులకు ఆలౌటైంది. విహారీకి తోడుగా ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. 264 పరుగులతో రె