-
Home » wheat
wheat
గోధుమ పంటలో చీడపీడల ఉధృతి.. నివారణ పద్ధతులు
Pest Control in Wheat : ఇప్పటికే విత్తన గోదుమ 30 నుండి 45 రోజుల దశలో ఉంది. అయితే గోదుమ పంటలో పురుగుల ఉధృతి పెరిగిందని శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటి నివారణకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలు ఇప్పుడు చూద్దాం..
Afghanistan: అఫ్ఘనిస్తాన్కు భారత్ భారీ సాయం.. 20 వేల మెట్రిక్ టన్నుల గోధుమల సరఫరా
తాజాగా 20,000 మెట్రిక్ టన్నుల గోధుమల్ని సరఫరా చేయబోతున్నట్లు ప్రకటించింది. ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన ఇండియా-సెంట్రల్ ఏసియా జాయింట్ వర్కింగ్ గ్రూప్ తొలి సమావేశం జరిగిన వెంటనే అఫ్ఘాన్కు భారత్ గోధుమలు సరఫరా చేయడానికి నిర్ణయం తీసుకోవడం విశేషం.
Pakistan: పాకిస్తాన్లో ఆకాశాన్నంటిన ధరలు.. తీవ్ర ఆహార సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాక్
ఒక నివేదిక ప్రకారం గత ఏడాది జనవరిలో 42 రూపాయలు ఉన్న కేజీ ఉల్లిపాయలు ప్రస్తుతం 226 రూపాయల ధర పలుకుతున్నాయి.
Retail Price Of Rice Rises: ఇప్పటికే గోధుమ ధరల పెరుగుదల.. ఇప్పుడు బియ్యం ధరలూ ఆ బాటలోనే..
దేశంలో బియ్యం ధరలు కూడా పెరిగిపోతున్నాయి. ఇప్పటికే గోధుమ ధరలు పెరిగిన విషయం తెలిసిందే. బియ్యం రీటైల్ ధరలు కూడా గత ఏడాదితో పోల్చితే 6.31 శాతం పెరిగాయి. సగటు రిటైల్ ధర ఈనెలలో కిలో రూ.37.70గా ఉంది. ఇందుకు వరి దిగుబడులు తగ్గుతాయన్న ఆందోళనలే కారణం. కేంద�
Wheat Flour: గోధుమ, మైదా పిండి ఎగుమతులపై భారత్ ఆంక్షలు
భారత్లో ఆహార ధాన్యాల ధరలను అదుపు చేయడానికి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం గోధుమ ఎగుమతులను నిషేధించింది. తాజాగా, గోధుమ పిండి, రవ్వ, మైదా, తదితర ఉత్పత్తుల ఎగుమతులపై కూడా ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకుంది.
China : చైనాలో పుచ్చకాయలు, గోధుమలకు ఇళ్లు అమ్ముకుంటున్న బిల్డర్లు
పుచ్చకాయలు లేదా గోధుమలు, లేదంటే వెల్లుల్లి ఇవ్వండి కొత్త ఇల్లు కొనుక్కోండి అంటూ బోర్డులు పెట్టి మరీ ఇళ్లు అమ్ముతున్నారు చైనాలో బిల్డర్లు. దీనికి కారణం..
Russia-Ukraine War : రష్యా-యుక్రెయిన్ మధ్య యుద్ధం వస్తే.. భారత్లో ఏయే వస్తువుల ధరలు పెరగొచ్చుంటే?
రష్యా యుక్రెయిన్ సంక్షోభంతో ప్రపంచ దేశాల్లో ఆందోళన నెలకొంది. యుక్రెయిన్ సంక్షోభంతో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగే పరిస్థితి కనిపిస్తోంది.
Free Ration : ఇక ఉచిత రేషన్ బంద్.. కేంద్రం కీలక ప్రకటన
కరోనా సంక్షోభం కారణంగా ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద కేంద్రం.. పేదలకు ఉచితంగా ఇస్తున్న రేషన్ ఇక బంద్ కానుంది.
కరోనాతో ఉపాధి పోయింది..కుటుంబం కోసం యువకుడు ప్రాణత్యాగం
అవును నిజం..కరోనాతో విధించిన లాక్ డౌన్ తో ఉపాధి పోయింది. తన ఇంట్లో ఉన్న వారు ఆకలితో అలమటిస్తుంటే తట్టుకోలేకపోయాడు. ఉపాధి కోల్పోయి ఇంటికే పరిమితమయ్యాడు. తినడానికి ఏం లేదు. కానీ ఏం చేయాలి ? తన కుటుంబాన్ని ఆదుకోవాలని అనుకున్నాడు. అన