Home » White House
భారత్ ప్రత్యేకమైన వ్యూహాత్మక పాత్రను కలిగి ఉంది. ఇది అమెరికాకు మిత్రదేశం కాదు. స్వతంత్ర, శక్తివంతమైన దేశంగా ఉండాలనే కోరిక భారత్కు ఉంది. రాబోయే రోజుల్లో భారత్ మరొక గొప్ప శక్తివంతమైన దేశంగా అవతరిస్తుంది. అయితే ఇదే సమయంలో దాదాపు ప్రతి రంగంలో
దీపావళి వేడుకలను అమెరికాలోనూ నిర్వహించారు. వైట్ హౌస్లో నిర్వహించిన ఈ వేడుకల్లో అమెరికా అధ్యక్షుడు జోబిడెన్, ప్రథమ మహిళ డాక్టర్ జిల్ బిడెన్, అదేవిధంగా అమెరికా వైస్ ప్రెసిడెంట్, భారత సంతతి వ్యక్తి కమలా హారిస్ లు పాల్గొన్నారు.
రష్యా రేపటి నుంచి చేపడుతున్న సైనిక విన్యాసాల్లో భారత్ పాల్గొననుంది. అలాగే, చైనాతో పాటు అనేక దేశాలు ఇందులో పాల్గొంటాయి. దీనిపై అమెరికా ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు శ్వేత సౌధం ప్రకటించింది. ఉక్రెయిన్ తో రష్యా యుద్ధం మొదలు పెట్టిన అనంతరం నిర�
న్యూయార్క్ రిచ్మండ్ హిల్స్లోని శ్రీ తులసి మందిర్ వద్ద ఉన్న గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈ నెల 3న కూడా దుండగులు అక్కడి గాంధీ విగ్రహాన్ని పాక్షికంగా ధ్వంసం చేశారు. తాజాగా ఈ నెల 16న ఆ విగ్రహాన్ని పూర్తిగా నేలమట్టం చేశారు. ఈ ఏడాది ఫిబ్రవర�
Biden Emotional : అమెరికాలో కాల్పుల ఘటన కలకలం రేపింది. టెక్సాస్లోని ఎలిమెంటరీ స్కూల్ లో దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 18 మంది చిన్నారులతో సహా ముగ్గురు స్కూల్ సిబ్బంది మృత్యువాత పడ్డారు.
యుక్రెయిన్ పై ఫిబ్రవరి 24, 2022 నుంచి మొదలైన రష్యా యుద్ధం రెండు వారాలుగా కొనసాగుతూనే ఉంది. కీవ్, ఖార్కివ్ నగరాల్లో కాల్పులకు బ్రేక్ ఇచ్చామని చెప్పిన రష్యా.. ఇతర నగరాలపై భీకర దాడులు
"క్వాడ్ లేదా క్వాడ్రిలేటర్ సెక్యూరిటీ డైలాగ్" కూటమిని భారత దేశం ముందుండి నడిపిస్తుందని అమెరికా శ్వేతసౌథం వర్గాలు ప్రశంసించాయి.
ఒకేఒక్కడు సినిమాలో హీరో ఒక్కరోజు సీఎం అయినట్లు అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలాహారిస్ గంటన్నర ప్రెసిడెంట్ కానున్నారు. ఈ మేరకు అధ్యక్షుడు జో బైడెన్ అధ్యక్ష బాధ్యతలను ఉపాధ్యక్షురాలు...
శ్వేతసౌధంలో 'క్వాడ్' దేశాధినేతల సదస్సు దాదాపు 4 గంటలపాటు సాగింది. ఇండో పసిఫిక్ ప్రాంతం సహా ప్రపంచవ్యాప్తంగా శాంతి స్థాపనకు ఐకమత్యంగా కృషి చేయాలని క్వాడ్ కూటమి నిర్ణయించింది.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. భారీ భద్రత నడుమ వైట్ హౌస్ కి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ.. శ్వేతసౌధంలోని ఒవెల్ ఆఫీస్ లో బైడెన్ తో భేటీ అయ్యారు.