Home » will
డొనాల్డ్ ట్రంప్ మొదటి భార్య ఇవానా రాసిన వీలునామా సంచలన సృష్టిస్తోంది. తన వీలునామాలో ఇవానా తన పెంపుడు కుక్కతో పాటు సహాయకురాలికి ఆస్తిలో వాటా రాసిచ్చినట్లుగా ఉంది.
కరోనా కాలంలో మనజీవితాల్లో ఎన్నో మార్పులొచ్చాయి. ఆహారం,మాస్కులు,శానిటేజర్లు జీవితంలో భాగమైపోయాయి. అంతేకాదు ఆస్తుల విషయంలో ముందు జాగ్రత్తగా వీలునామాలు రాసే మార్పు కూడా వచ్చేసింది.
US Tennessee Man Leaves 5 Million to Dog : అమెరికాలోని టేన్నసీలో నివసించే ఓ వ్యక్తి తన పెంపుడు కుక్కమీద ఉన్న ప్రేమతో దాని పేరుమీద ఏకంగా 5 మిలియన్ డాలర్ల ఆస్తి రాశాడు. అదే మన భారతదేశ కరెన్సీలో చెప్పాలంటే 36,29,55,250 రూపాయలు. అంత పెద్ద మొత్తాన్ని తన వీలునామా ద్వారా తన పెంపుడు �
ఏపీ సీఎం జగన్ రేపు శ్రీశైలం వెళ్లనున్నారు. సీఎం హోదాలో జగన్ తొలిసారి శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఈ నెల 25న జరిగే అపెక్స్ కౌన్సిల్ భేటీపై కూడా అధికారులతో సమీక్షించే అవకాశం ఉంది. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు, టెండర్ల ప్రక్రియ, త�
యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కరోనా వైరస్. ఈ మహమ్మారిని అరికట్టేందుకు ఏం చేయాలో తెలియక వైద్యశాస్త్ర నిపుణులు తలలు పట్టుకున్నారు. మరోవైపు వ్యాక్సిన్ కోసం శాస్త్రవేత్తలు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. కరోనాను ఎలా కట్టడి చేయాలో అ
రాజ్య సభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో తెలుగు రాష్ట్రాల్లో కోలాహలం మొదలయ్యింది. ఏపీ, తెలంగాణలో అధికార పార్టీలకే సీట్లు దక్కనుండడంతో.. ఎంపీలయ్యే ఛాన్స్ కోసం పార్టీ అధినేతల చుట్టూ జోరుగా ప్రదిక్షణాలు చేస్తున్నారు ఆశావహులు. రా�
హస్తినలో ఎన్నికల గంట మోగింది. 2020, జనవరి 06వ తేదీ సోమవారం సాయంత్రం కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించింది. మరోసారి ఆప్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందా ? సీఎంగా కేజ్రీవాల్ మూడోసారి ప్రమాణ స్వీకారం చేస్తారా అనే చర్చలు స్టార్ట్ అయ్యా
ప్రియాంక రెడ్డి హత్య అత్యంత హేయమయినది..మానవసమాజం సిగ్గుతో తలదించుకునేల ఉంది ఘటన..హీనంగా ప్రియాంక రెడ్డి పట్ల ప్రవర్తించిన మృగాళ్లకు కఠినంగా శిక్షపడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి. ప్రియాం�