Home » win
వచ్చే ఏప్రిల్ 5 నుంచి రాహుల్ కర్ణాటకలో ప్రచారం నిర్వహిస్తారు. ఈ విషయాన్ని కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివ కుమార్ వెల్లడించారు. మరోవైపు రాష్ట్రంలో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోవడం లేదని తెలిపారు. ఒంటరిగానే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుం
ఆంధ్రప్రదేశ్ లో మూడు గ్రాడ్యుయేట్ స్థానాలకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ హవా కొనసాగుతోంది. ఇప్పటివరకు రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలు టీడీపీ ఖాతాలో పడ్డాయి. ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానంలో టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవి రావు
2014 అసెంబ్లీ ఎన్నికల్లో 80 స్థానాలున్న యూపీలో బీజేపీ ఏకంగా 71 స్థానాలు గెలుచుకుంది. కాగా ఎస్పీ ఐదు స్థానాలు, కాంగ్రెస్ రెండు స్థానాలు గెలుచుకున్నాయి. ఇక బీజేపీ మిత్రపక్షం అప్నాదళ్ రెండు స్థానాలు గెలుచుకుంది. ఈ ఎన్నికల్లో 20 శాతం ఓట్ బ్యాంక్ సాధిం�
మహిళల టీ20 వరల్డ్ కప్ లో వెస్టిండీస్ పై భారత్ విజయం సాధించింది. వెస్టిండీస్ పై 6వికెట్ల తేడాతో భారత మహిళల జట్టు గెలుపొందింది.
ఈసారి కోలార్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు పేర్కొన్నారు. అదే సందర్భంలో ఆ నియోజకవర్గంలో ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం జరిగితే పరిస్థితి ఏంటని విలేకరులు ప్రశ్నించగా పై విధంగా సమాధానం ఇచ్చారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బదామి నుంచి సి
వాస్తవానికి రాష్ట్రంలో మహిళా ఓటర్లు 49 శాతం ఉన్నారు. 1998 నుంచి రాష్ట్రంలో మహిళా ఎక్కువగా ఉండేవారు. ఐదేళ్ల క్రితం వరకు వారే ఎక్కువ. అంతే కాకుండా, పోలింగులో పాల్గొనే వారిలో కూడా మహిళలే అత్యధికులు. గత ఎన్నికల్లో కూడా మగవారు 70.58 శాతం తమ ఓటు హక్కును వి�
సౌదీ అరేబియా చేతిలో అర్జెంటీనా 1-2తో ఓడిపోయింది. వాస్తవానికి అంత పెద్ద టీం అయిన అర్జెంటీనా.. సౌది చేతిలో పరాభవం పాలవ్వడం చాలా మందినిక షాక్కు గురి చేసింది. అయితే మెక్సికోపై అద్భుతంగా పునరాగమనం చేసింది. నవంబర్ 26న లుసైల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్
గుజరాత్లోని సౌరాష్ట్రలో అమ్రేలీ, బోటాడ్లలో జరిగే ఎన్నికల ప్రచార సభల్లో మోదీ ఆదివారం మాట్లాడనున్నారు. అంతకుముందు ఆయన సోమనాథ్ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వెరవల్ పట్టణంలో జరిగిన ప్రచార సభలో కూడా ఆయన మాట్లాడారు. ఆయన గుజరాత్ పర్యటన శనివ�
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలోని 68 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ ముగిసింది. బీజీపీ, కాంగ్రెస్, ఆప్, బీఎస్పీ సహా ఇతర పార్టీలు, స్వతంత్రులు కలిపి మొత్తం 412 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. వీరిలో 388 పురుష అభ్యర్థులు కాగా 24 మంది మహిళా అభ్యర్థ�
మహిళల ఆసియా కప్ లో భారత్ శుభారంభం చేసింది. శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో భారత జట్టు ఘన విజయం సాధించింది. 41 పరుగుల తేడాతో శ్రీలంకపై గెలుపొందింది. టాస్ ఓడిన భారత మహిళల జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది.