WINDS

    Gusty Winds : ఏపీలో రానున్న రెండు రోజులు తీవ్ర వడగాల్పులు

    June 17, 2023 / 11:36 PM IST

    ఆదివారం 109 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 206 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది.

    Cyclone : వణికిన ఉత్తరాంధ్ర, శ్రీకాకుళంపై గులాబ్ ప్రభావం

    September 27, 2021 / 06:42 AM IST

    బలమైన ఈదురుగాలులు, భారీ నుంచి అతి భారీ వర్షాలతో ఉత్తరాంధ్ర తీర ప్రాంతం వణికిపోయింది. గులాబ్‌ తుఫాన్‌ ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది.

    Skeletons Mystery : ‘యాస్’ తుఫాను గాలుల ధాటికి..ఇసుకలోంచి బైటపడ్డ ఐదు అస్థిపంజరాలు

    May 30, 2021 / 04:27 PM IST

    ‘యాస్’ తుఫాను ఐదు అస్థిపంజరాలను మిస్టరీని బయటపెట్టింది.తమిళనాడులోని ఓ గ్రామంలో సముద్రతీరంలో ఇసుకలో పాతిపెట్టబడిన ఐదు అస్థిపంజరాలు తమిళనాడులో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. వీటిని మిస్టరీ ఛేదించే పనిలో పడ్డారు పోలీసులు.

    Nivar Cyclone : నాలుగు రాష్ట్రాలపై ప్రభావం, ఆ రాష్ట్రంలో సెలవు దినం

    November 25, 2020 / 07:40 AM IST

    Nivar Cyclone : నివర్‌ తుఫాన్‌ దూసుకొస్తున్నది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం మంగళవారం తుఫాన్‌గా మారింది. ఇది 2020, నవంబర్ 25వ తేదీ బుధవారం ఉదయం వరకు తీవ్ర తుఫాన్‌గా మారనుంది. సాయంత్రం పుదుచ్చేరిలోని కరైకల్‌, చెన్నైకి 50 కిలోమీటర్ల దూరంలోని మామళ్ల�

    పతంగితో పాటు పైకి లేచిన చిన్నారి..గాల్లోనే.. వీడియో వైరల్

    August 31, 2020 / 08:54 AM IST

    పతంగి ఫెస్టివల్ లో ఎవరూ ఊహించిన సీన్ కనిపించింది. పతంగితో పాటు..ఓ చిన్నారి అమాంతం గాల్లోకి ఎగిరింది. మూడేళ్ల చిన్నారి..పతంగితో పాటు…30 సెకన్ల పాటు గాల్లోనే ఉండిపోయింది. ఒక్కసారిగా అక్కడున్న వారందరూ ఆందోళన చెందారు. ఆ చిన్నారికి ఏమవుతుందోనన్న

    ట్రంప్ పర్యటనకు ఒక్క రోజు ముందు…అహ్మదాబాద్ లో కూలిన VVIP ఎంట్రీ గేట్

    February 23, 2020 / 11:30 AM IST

    ట్రంప్ అహ్మదాబాద్ పర్యటనకు మరికొన్ని గంటలు సమయం మాత్రమే మిగిలి ఉంది. సోమవారం(ఫిబ్రవరి-24,2020)మధ్యాహ్యాం అహ్మదాబాద్ లో ట్రంప్ పర్యటన కొన్ని గంటలపాటు కొనసాగనుంది. అహ్మదాబాద్ లో రోడ్ షో తర్వాత ప్రధానమంత్రి నరేంద్రమోడీతో కలిసి కొత్తగా నిర్మించిన

    రన్ వే పై నుంచి అదుపుతప్పి…మూడు ముక్కలైన 177మంది ఉన్న విమానం

    February 5, 2020 / 06:15 PM IST

    ఇస్తాంబుల్ ఎయిర్ పోర్ట్ లో పెద్ద విమాన ప్రమాదం జరిగింది. బుధవారం(ఫిబ్రవరి-5,2020)టర్కీకి చెందిన చౌక ధరల వియానయాన సంస్థ పెగసాస్ ఎయిర్‌లైన్స్ నడుపుతున్న బోయింగ్ 737… 177మంది ప్రయాణికులు,ఆరుగురు సిబ్బందితో ఇజ్మీర్ నుండి బయలుదేరింది. ఇస్తాంబుల్ లో

    బై..బై..నైరుతి : రెండు రోజులు తెలంగాణాలో వర్షాలు

    October 7, 2019 / 03:20 AM IST

    నైరుతి రుతపవనాలు బై బై చెప్పనున్నాయి. అక్టోబర్ 10వ తేదీ నుంచి ప్రారంభమౌతాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. దాదాపు నెల రోజుల ఆలస్యంగా ఇవి వెనక్కి మళ్లుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇంత ఆలస్యంగా వెళ్లడం ఇదే ప్రథమమన్నారు. దేశంలో వ�

    చల్లని వార్త :  జూన్ 8 నుంచి తెలంగాణలోకి రుతు పవనాలు

    May 9, 2019 / 06:20 AM IST

    ఎండలతో మండిపోతున్న తెలంగాణ వాసులకు చల్లని వార్త.  2019లో తెలంగాణలో నైరుతి రుతుపవనాలు జూన్ రెండోవారంలోనో తెలంగాణను తాకనున్నాయని ఇండో-జర్మన్ ప్రాజెక్టులో భాగమైన పాట్స్‌డామ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్లైమేట్ ఇంపాక్ట్ రిసెర్చ్ (PIK) సంస్థ వెల్లడించి�

    గాలివాన బీభత్సం : జాగ్రత్తగా ఉండాలని GHMC వార్నింగ్

    April 23, 2019 / 02:25 AM IST

    హైదరాబాద్ లో గాలివాన బీభత్సం సృష్టించడం, ఇద్దరు చనిపోవడంతో జీహెచ్ఎంసీ అలర్ట్ అయ్యింది. మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. మంగళవారం (ఏప్రిల్ 23,2019) నగరంలో  ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడే అవకాశముందని, అందరూ అప్రమ

10TV Telugu News