Home » Winter
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి గురించి భారతీయులకు ఓ బ్యాడ్ న్యూస్. ఎండా కాలం వచ్చేసింది, అత్యధిక ఉష్ణోగ్రతల్లో కరోనా వైరస్ చచ్చిపోతుంది, ఇక కరోనా భయం తప్పినట్టే అని అంతా ఆశలు పెట్టుకున్నారు. వారి ఆశలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ, ని�
సైంటిస్టులు ఇస్తున్న ముందస్తు సూచనలు భయపెట్టేస్తున్నాయి. సమ్మర్ ఎంటర్ అయ్యే సమయానికి భారత్కు వచ్చిన కరోనా.. వింటర్ సమయానికల్లా ఉగ్రరూపం దాల్చే అవకాశం ఉందని అంటున్నారు. వేసవి పూర్తయ్యే సమయానికి కల్లా.. కరోనా కేసులకు పూర్తి స్థాయిలో ట్రీట్�
రష్యా రాజధాని మాస్కోలోని అధికారులు నూతన సంవత్సరం గిఫ్ట్ గా చల్లని వాతావరణం కోసం కృత్రిమ మంచును తయారు చేసి రోడ్లపై మంచు వర్షాన్ని కురిపించారు. ప్రస్తుతం ఆ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అసలు విషయమేంటంటే.. 1886 నుంచి మాస్కోల�
చలికాలం మంచు సాధారణమే. దానితో పాటు రాత్రి సమయం కంటే పగటి సమయం తక్కువ ఉండటం కూడా మామూలే. ఏడాదిలో ఓ సారి వచ్చే చలికాలంలో కేవలం ఈ ఒక్కరోజే పగటి సమయం తక్కువగా ఉంటుందట. డిసెంబరు 22ఆదివారం పగటి సమయం తక్కువగా ఉంటుందని గూగుల్ ప్రత్యేకమైన డూడుల్తో దర్�
ఎత్తయిన ప్రాంతాలు..ఎముకలు కొరికే చలి..విపరీతమైన మంచు..ఈ ప్రాంతాల్లో ప్రయాణం చేయాలంటే సాహసమే. ఎందుకంటే చలికి డీజిల్ గడ్డ కట్టుకపోతోంది. ఫలితంగా మోటారు వాహనాలు ఆగిపోతుంటాయి. దీనివల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కొంటుంటారు వాహనదారులు. ఈ సమస్యలకు చెక్ ప�
దాదాపు అక్టోబరు ముగిసిందంటే చలికాలం మొదలైనట్లే. నవంబరు, డిసెంబర్లో భారత్లో ఉండే సాధారణ ఉష్ణోగ్రత కంటే ఎక్కువగా ఎండలు ఉండనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇటీవలే ఇండియన్ మెటరాలాజికల్ డిపార్ట్మెంట్(ఐఎండీ) దక్షిణాసియాలోని వాతావరణ పరిస
నైరుతి రుతపవనాలు బై బై చెప్పనున్నాయి. అక్టోబర్ 10వ తేదీ నుంచి ప్రారంభమౌతాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. దాదాపు నెల రోజుల ఆలస్యంగా ఇవి వెనక్కి మళ్లుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇంత ఆలస్యంగా వెళ్లడం ఇదే ప్రథమమన్నారు. దేశంలో వ�
6, 7 డిగ్రీలు అంటేనే అమ్మో, అయ్యో, బాబోయ్ చలి అంటున్నాం.. అదే మైనస్ 50 డిగ్రీలు అంటే ఎలా ఉంటుంది. మంచు తప్పితే ఏమీ ఉండదు. రక్తం కూడా గడ్డకట్టుకుపోయే పరిస్థితి. ఇలాంటి సిట్యువేషన్ లో ఉన్నారు అమెరికా పోలార్ వోర్టెక్స్ జనం. నీళ్లు అనేవి లేవు. అంతా మంచుగ
హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో చలి మరోసారి పంజా విప్పింది. జనవరి 8,9 తేదీలలో ఉష్ణ్రోగ్రతల శాతం పడిపోయాయి. దీంతో మళ్లీ చలిగాలులు పెరిగాయి. 10వ తేదీన ఆదిలాబాద్ లో 8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకాగా, హైదరాబాద్ లో 14, రామగుండంలో 12, హన్మకొండలో 13, విజయవాడలో 15, వ�
హైదరాబాద్: రాగల 48 గంటల్లో రాష్ట్రంలో వాతావరణం పొడిగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి రాజారావు చెప్పారు. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణ స్ధాయికి చేరుకున్నాయని, సోమవారం అత్యల్పంగా మెదక్ లో 12, ఆదిలాబాద్ , రామగుండంలో 14,హైదరాబాద్లో 16 డిగ్�