Home » Woman killed
ఆ వీడియోలని తన మిత్రులందరికీ షేర్ చేశాడు.
ఈ కేసులో జంటను అరెస్టు చేశామని తెలిపారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోందన్నారు. విచారణ పూర్తైన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
మహిళను చికిత్స నిమిత్తం తుని ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో ఆమె మృతి చెందారు. దాడి చేసిన ఇద్దరు దుండగులు హిందీ మాట్లాడటంతో వారు నార్త్ ఇండియాకు చెందిన వారుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
అయితే 2014 ఏప్రిల్ 25న సులేఖా దేవి భర్త బబ్లూ సింగ్, ఆమె మరిదిని కొందరు వ్యక్తులు కాల్చి చంపారు. కాగా, ఈ హత్య కేసు నిందితులు గతేడాది బెయిల్ పై విడుదల కావడం గమనార్హం.
జూన్10వ తేదీన జ్యోతి అత్తింట్లో వివాదం నెలకొంది. వివాదం కారణంగా కక్ష పెట్టుకొని జ్యోతిని చంపాలని అత్తింటి కుటుంబం ప్లాన్ చేసుకుంది.
ఇంట్లో ఉన్న 25 తులాల బంగారాన్ని దుండగులు దోచుకెళ్లారని, సీసీ టీవీ కెమెరాలు పనిచేయకపోవడం దారుణమని మృతురాలి కుమారుడు బాల్ రెడ్డి అన్నారు.
మద్యం తాగుతున్న విషయాన్ని గురుద్వారా బోర్డుకు ఫిర్యాదు చేద్దామనుకునే లోపే నిర్మల్ జిత్ 32 బోర్ లైసెన్స్డ్ రివాల్వర్ తో సదరు మహిళపై ఐదు రౌండ్లు కాల్పులు జరిపాడు.
ఒక వ్యక్తి తనతో సహజీవనం చేస్తున్న మహిళను హత్య చేశాడు. తాజా ఘటన మహారాష్ట్ర, ముంబై పరిధిలో జరిగింది. హార్ధిక్ షా అనే వ్యక్తికి, మేఘ (37) అనే మహిళతో మూడేళ్లుగా పరిచయం ఉంది. కొన్ని నెలలుగా వీళ్లు ముంబై సమీపంలోని అద్దె ఇంట్లో సహజీవనం చేసేవాళ్లు.
తాను చనిపోయినట్లు కుటుంబ సభ్యులను నమ్మించేందుకు ఓ మహిళ దారుణానికి ఒడిగట్టింది. తనను పోలిన మరో మహిళను వెతికి మాయమాటతో నమ్మించి హత్యచేసింది. 50సార్లు ఆ మహిళపై దాడిచేసి కారులో పడేసింది. మహిళ మృతదేహాన్ని స్వాధీనంచేసుకున్న పోలీసులు కేసు విచారణ �
ఈ వివక్ష, హింస, దుర్వినియోగం మానవత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తోంది. అన్ని రంగాల్లోని మహిళలు దీనికి బాధితులు అవుతున్నారు. మహిళల ప్రాథమిక హక్కులు, స్వేచ్ఛలను హరిస్తున్నారు. ఇది ప్రపంచానికి అవసరమైన సమాన అవకాశాలను, ఆర్థిక పునరుద్ధ