Home » Woman
పాకిస్థాన్ మహిళకు భారత్ పౌరసత్వాన్ని ఇచ్చింది. 35 సంవత్సరాల క్రితం అప్లై చేసుకున్న 55 ఏళ్ల పాకిస్థాన్ మహిళ జుబేదాకు ఎట్టకేలకు భారత్ పౌరసత్వాన్ని ఇచ్చింది. వివరాల్లోకి వెళితే..జుబేదా పాకిస్థాన్లోని భారత్ చెందిన ముజఫర్నగర్ జిల్లాలోని య�
జంతువులను చూడటం అంటే అందరికి ఇష్టమే. పిల్లలు అయితే ఎంతో ఆసక్తిగా చూస్తుంటారు. జూకు వెళ్లిన సమయంలో కనిపించే ప్రతి జంతువును చూసి ముచ్చటపడుతుంటారు. ఫొటోలు తీస్తారు.. దూరంగా నిలబడి సెల్ఫీలు తీసుకుంటారు. కొంతమంది సందర్శకులు జూకు వెళ్లినప్పుడు
మెట్రో అధికారుల నిర్లక్ష్యం ఓ మహిళ ప్రాణం తీసింది. వర్షం పడుతుండడంతో.. మెట్రో స్టేషన్ కింద నిల్చున్న మౌనిక అనే గృహిణి చనిపోయిన ఘటన అమీర్పెట్లో కలకలం రేపింది. మెట్రో స్టేషన్ పెచ్చులూడి తల మీద పడటంతో ఆమె తీవ్రంగా గాయపడింది. హుటాహుటిన ఆస్ప�
న్యూ ఢిల్లీలోని ఓ వ్యక్తి మహిళకు మధ్య వేలు చూపించి జైలు శిక్షకు గురయ్యాడు. 2014లో కేసుపై పలు వాదనల తర్వాత తీర్పు వెలువడింది. బాధిత మహిళ తనకు బావ వరసయ్యే వ్యక్తి మధ్య వేలు చూపించడమే కాకుండా అసభ్యకరంగా ముఖ కవలికలు చూపించి చెంపమీద కొట్టాడని మే 2014
హైదరాబాద్ శామీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో యువకుడి సజీవ దహనం సంచనలంగా మారింది. అద్రాస్ పల్లి గ్రామంలో దారుణం జరిగింది. చేతబడి అనుమానంతో ఓ యువకుడిని
ఆమెకు ఇటీవలే పెళ్లి కుదిరింది. కొన్నిరోజుల క్రితం ఎంగేజ్ మెంట్ కూడా జరిగింది. పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఆమె వేలికి ఎంగేజ్ మెంట్ రింగ్ తొడిగాడు.
ఆకలితో ఉన్న పేదవాళ్ల దగ్గర డబ్బులు తీసుకోకుండా వారి కడుపు నింపుతోంది తమిళనాడుకి చెందిన రాణి అనే వృద్ధురాలు. రామేశ్వంలోని అగ్ని తీర్థం సమీపంలో రాణి(70) కొన్నేళ్లుగా టిఫిన్ షాన్ రన్ చేస్తోంది. అయితే తాము ఉచితంగానే పేదలకు ఇడ్లీ పంపీణీ చేస్తు�
తమిళనాడులో దారుణం జరిగింది. నిర్లక్ష్యం నిండు ప్రాణం తీసింది. పెళ్లి బ్యానర్ ఆ యువతి పాలిట యమపాశమైంది. స్కూటర్ మీద బ్యానర్ పడడంతో బండి అదుపు తప్పింది. స్కూటర్
విరాలీ మోడీ దివ్యాంగురాలు. దివ్యాంగుల హక్కుల కోసం పోరాటం చేస్తున్న ధైర్యమైన 28ఏళ్ల యువతి. ఆమె చేసిన పోరాటాలు ఎన్నో.. 2006లో పద్నాలుగేళ్ల వయసులో జ్వరం రాగా ఆమెకు పక్షవాతం అటాక్ అయింది. దాంతో తల నుంచి కిందభాగం వరకు కదలలేని పరిస్థితిలోకి వెళ్లిపోయ�
విశాఖ జిల్లా అనకాపల్లి మండలం కోడూరులో విషాదం నెలకొంది. ఆవు ఆకలి తీర్చేందుకు వెళ్లి… ఓ మహిళ తనువు చాలించింది. ఓ స్థలంలో ఆవు గడ్డి మేస్తుండగా…. అక్కడ పడి ఉన్న కరెంట్ వైరు కాలికి తగిలి ఆవు చనిపోయింది. ఇది గమనించిన రాములమ్మ ఆవును రక్షించాల�