Home » Woman
ఆడవారంటే అమ్మతనం. కానీ ఇప్పుడా అమ్మతనం హత్యలు చేస్తున్న ఘటనల గురించి వింటున్నాం. ఇది చాలా బాధాకరం. సందర్భాలు..కారణాలు ఏమైనా కొంతమంది మహిళలు చేస్తున్న అకృత్యాలు వింటుంటే మానవత్వం మంటగలిసిపోతున్న ఆందోళన కలుగుతోంది. ఇటువంటి దారుణానికి పాల్పడ
గుంటూరు జిల్లాలో కాల్ మనీ కలకలం రేపింది. డబ్బులు ఇవ్వకుంటే తన కోరిక అయినా తీర్చాలంటూ ఒత్తిడి తెచ్చాడు. ఒత్తిడి భరించలేని బాధితురాలు ఆత్మహత్యాయత్నం చేసుకుంది.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మరోసారి గవర్నమెంట్ డాక్టర్ల నిర్లక్ష్యం వెలుగు చూసింది. ఓ బాలింత కడుపులో దూది పెట్టి కుట్లు వేసిన ఘటన జరిగింది. సదరు బాధితురాలికి కడుపు నొప్పితో హాస్పిటల్ కు రావటంతో.. డాక్టర్ల నిర్వాకం బైటపడింది. దీంతో బాధితు�
సోమవారం రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయారెడ్డి ఆఫీస్ లోనే దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. విజయారెడ్డి హత్యకు నిరసనగా మూడు రోజులపాటు విధులు బహిష్కరించాలని తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్ష, కార్యదర్శు లు వ�
సెల్ఫీ..మరో ప్రాణం తీసింది. భవిష్యత్ గురించి ఓ యువతి కన్న కలలన్నీ ఆ ఒక్క సెల్ఫీ మింగేసింది. త్వరలో పెళ్లి పీటలెక్కాల్సిన ఆ యువతి పాడెపై వెళ్లడం అందరి హృదయాలను కలిచివేసిన ఘటన తమిళనాడులో జరిగింది. తమిళనాడు రాజధాని చెన్నై శివార్లలోని పట్టాభిరా
కర్ణాటక మాజీ మంత్రిపై చీటింగ్,చెక్ బౌన్స్ కేసు ఫైల్ చేసిన మహిళ ఆత్మహత్య చేసుకుంది. బెంగళూరులోని చంద్రా లేఅవుట్ లో నాలుగు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 2015లో కర్ణాటక టెక్స్ టైల్ మినిస్టర్ గా ఉన్న,ప్రస్తుతం బీజేపీ నాయక�
తమిళనాడు రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. ఓ యువతి కుక్క కోసం ఆత్మహత్య చేసుకుంది. కుక్కని వదిలి ఉండలేను అంటూ ఏకంగా ప్రాణాలే తీసుకుంది. యువతి చర్యతో
తన తర్వాత పిల్లలను చూసే వారుండరేమోననే భయంతో కన్న ప్రేమే ప్రాణాలు తీసేలా చేసింది. చాంద్రాయణగుట్ట హాఫిజ్ బాబానగర్లో తల్లి ఇద్దరు పిల్లలను చంపిన కేసు చిక్కుముడి వీడింది. శుక్రవారం అక్టోబర్ 26న జరిగిన ఘటనపై పలు రకాల కోణంలో దర్యాప్తు చేపట్టారు.
హైదరాబాద్ లో విషాదం చోటు చేసుకుంది. అంత్యక్రియలకు వెళ్తూ ఓ మహిళ మృత్యువు లోకాలకు వెళ్లింది.
డీఎన్ఏ పరీక్షల కోసం సెప్టెంబర్ 17న నిమృత మృతదేహం, ఆమె వేసుకున్న బట్టలపై పడిన రక్త నమూనాను ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపారు. టెస్టులు చేస్తున్న సమయంలో ఆసక్తికర