Home » words war
దక్షిణకొరియా నుంచి ఏపీ ప్రభుత్వం కొనుగోలు చేసిన కరోనా ర్యాపిడ్ టెస్ట్ కిట్లపై రాజకీయ రగడ కొనసాగుతోంది. బీజేపీ ఒకటంటే, వైసీపీ రెండు అంటోంది. బీజేపీ, వైసీపీ నేతల మధ్య
ఏపీలో ఓవైపు కరోనా వైరస్ మహమ్మారి విస్తరిస్తోంది. కరోనా నుంచి ఎప్పుడు బయటపడతామా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో ఏపీ రాజకీయాల్లో వేడి రాజుకుంది. రాష్ట్రంలో మళ్లీ రాజకీయ రగడ షురూ అయ్యింది. ఇన్ని రోజులు కామ్ గా ఉన్న నాయకులు కరోనా టెస్ట్ క
పౌరసత్వ సవరణ చట్టంపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. సీఏఏ వల్ల పౌరసత్వం కోల్పోతారన్న నిబంధన ఉంటే చూపాలంటూ సవాల్ విసిరారు
ఏపీ అసెంబ్లీలో ఇంగ్లీష్ మీడియంపై రగడ జరిగింది. టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య మాటల యుద్ధం నడిచింది. స్పీకర్ తమ్మినేని, చంద్రబాబు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ప్రశ్నోత్తరాల
ఎమ్మెల్సీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. తెలంగాణలో మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. నువ్వొకటంటే.. నే రెండంటా అనే స్థాయిలో నేతలు మాటల తుటాలు పేలుస్తున్నారు. కాంగ్రెస్ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరాలని నిర్ణయం తీసుకోవడంతో.. ప్రారంభ�
అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్పై చర్చలో అధికార, ప్రతిపక్ష నాయకుల మధ్య మాటల యుద్ధం నడిచింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్బాబు చేసిన ఆరోపణలకు సీఎం కేసీఆర్ ఘాటుగా