Home » WORK
Polavaram Project crest gates : పోలవరం ప్రాజెక్ట్ (Polavaram Project) నిర్మాణంలో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. ప్రాజెక్ట్ పనులు 80 శాతం పూర్తి కావడంతో…తొలి గేటును బిగించేందుకు సర్వం సిద్ధం చేశారు ఇంజినీరింగ్ అధికారులు. తొలి గేటును పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసి ప్రాజెక్
tiger kill girl : తెలంగాణలో పెద్దపులుల సంచారం ఆందోళన కలిగిస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, కుమ్రం భీం, మహబూబాబాద్ జిల్లాల్లో పులులు ప్రజలను కంటి మీద కునకులేకుండా చేస్తున్నాయి. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారు. కుమ్రం భీం జిల్లాలో మరోసా�
gold mine drilling work : కర్నూలు జిల్లాలో బంగారు నిక్షేపాలు వెలికి తీసేందుకు తవ్వకాలు ప్రారంభమయ్యాయి. జియో మైసూర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తవ్వకాలు చేపడుతోంది. 2020, అక్టోబర్ 06వ తేదీ మంగళవారం తుగ్గలి మండలంలోని పగిడిరాయి–జొన్నగిరి గ్రామాల మధ�
Amnesty International-halts work in India అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ… ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ భారత్ లో తన కార్యకలాపాలను నిలిపివేయనుంది. మానవ హక్కుల సంఘాలపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆమ్నెస్టీ ఆరోపించింది.దేశంలో తమ బ్యాంకు ఖాతాలన్నిటినీ అప్రజ�
Online Classes : కరోనా నేపథ్యంలో ఇంకా స్కూళ్లు తెరుచుకోలేదు. అయితే..కొన్ని స్కూళ్లు ఆన్ లైన్ లో పాఠాలు బోధిస్తున్నాయి. కొంతమంది స్మార్ట్ ఫోన్లు లేకపోవడంతో చదువుకు దూరంగా ఉంటున్నారు. నిరుపేదలు ఫోన్ కొనుక్కోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది అప�
కరోనా వ్యాక్సిన్ తయారీ చేసి ఇతర దేశాలకు సరఫరా చేయడంలో భారత్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని ప్రముఖ వ్యాపారవేత్త, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ అన్నారు. కరోనా మహమ్మారిని నియంత్రించడంలో భారత్ సహకారం ప్రపంచానికి ముఖ్యమని అన్నారు. మైక్రోసాఫ్ట�
హైదరాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో శుక్రవారం జరిగిన ‘దీక్షాంత్ పరేడ్ ఈవెంట్’ లో ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ప్రొబిషినరీ పిరియడ్లో ఉన్న ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్)లను ఉద్�
భారత్ తో కలసి పని చేయడానికి తాము సిద్ధమని చైనా తెలిపింది. ఇరు దేశాల ముందున్న సరైన దారి పరస్పరం గౌవరించుకోవడమేనని చైనా విదేశాంగశాఖ పేర్కొంది. పంద్రాగస్టు వేడుకల సందర్భంగా భారత ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధ�
కరోనా వైరస్ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకొచ్చిన ఆరోగ్య సేతు యాప్ ను ప్రభుత్వ ఉద్యోగులందరూ తప్పనిసరిగా డౌన్ లోడ్ చేసుకోవాల్సిందేనని మరియు దాని నుండి ముందుకు సాగండి(గో-ఎహెడ్) అని సమాచారం వస్తేనే మాచారం వస్తేనే ఆఫీస్ కు వెళ్లాలని కేంద్రప్రభుత్వ�
లాక్డౌన్లో ప్రజలందరూ ఇళ్లకే పరిమితం. ఈటైంలో కొంతమంది సోషల్ మీడియాలో,టీవీ షోలతో టైమ్ పాస్ చేస్తుంటారు. మరి కొంతమందేమో ఒంటరిగా, బోర్ ఫీలవుతుంటారు? ఇంకొంత మంది ఈ టైంను ఎలా యూజ్ చేసుకోవాలని ఆలోచిస్తుంటారు. వీళ్లకోసమే ఇంట్లో ఉండే, మీ స్కిల్స్