-
Home » WORK
WORK
అమెజాన్ కొత్త రూల్.. ఇక నుంచి లెక్క చెప్పాల్సిందే..! తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ఉద్యోగులు..
ఇదొక్కటే కాదు ఇంకా అనేక కొత్త రూల్స్ తెచ్చింది అమెజాన్. రిటైల్ విభాగంలోని ఉద్యోగులు బిజినెస్ ట్రిప్ లకు వెళ్లాలంటే దాని వల్ల కంపెనీకి వచ్చే లాభాలు..
Karnataka: ఫ్యాక్టరీల్లో రాత్రిపూట మహిళలకు పని.. వారానికి నాలుగు రోజులే డ్యూటీ.. కొత్త చట్టం తెచ్చిన కర్ణాటక
దీని ప్రకారం ఇకపై మహిళలు కూడా రాత్రిపూట ఫ్యాక్టరీల్లో పని చేయొచ్చు. ఈ బిల్లులో అనేక కొత్త నిబంధనల్ని ప్రభుత్వం రూపొందించింది. మహిళల పని విషయంలో అనేక పరిమితులు ఉన్నాయని, దీంతో సాఫ్ట్వేర్ రంగంతోపాటు అనేక పరిశ్రామిక రంగాల నుంచి వచ్చిన ఒత్తి�
The Golden Joint: ప్రారంభానికి సిద్ధమైన ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జి
ఈ బ్రిడ్జి ఎత్తు 359 మీటర్లు.. పొడవు 1.3 కిలోమీటర్లు. నిర్మాణానికి దాదాపు 1,500 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. బలమైన గాలులు, భూకంపాలను సైతం తట్టుకుని నిలబడేలా బ్రిడ్జిని రూపొందించారు. ఈ బ్రడ్జి బరువు 10,619 మెగా టన్నులు కాగా, బ్రిడ్జి నిర్మాణంలో 28,660 మెగా టన్న�
Indians Went Abroad: ఉపాధి కోసం రెండున్నరేళ్లలో విదేశాలకు 28 లక్షల మంది
ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం గడిచిన రెండున్నరేళ్లలో 28 లక్షల మందికిపైగా భారత పౌరులు విదేశాలకు వెళ్లారని వెల్లడించింది కేంద్రం. లోక్సభలో కేంద్రం తాజా గణాంకాల్ని ప్రకటించింది.
Viral video : వాళ్లలాకాదు..పోలీసులు డబ్బులు తీసుకుంటే పని తప్పకుండా చేస్తారు..: పోలీసు అధికారి వ్యాఖ్యలు
ఇతర డిపార్ట్ మెంట్ వారిలా కాదు..పోలీసులు డబ్బులు తీసుకుంటే పని తప్పకుండా చేస్తారు అంటూ ఓ పోలీసు అధికారి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
MP : అగ్రవర్ణాల మహిళలను బయటకు లాక్కొచ్చి పనులు చేయించాలి : మంత్రి వివాదాస్ప వ్యాఖ్యలపై దుమారం
అగ్రవర్ణాల మహిళలను బయటకు లాక్కొచ్చి వారితో కూడా పనులు చేయించాలని అదే సమానత్వం అని మంత్రి చేసిన వివాదాస్ప వ్యాఖ్యలపై దుమారం రేగింది.
Chinese In Pak : మినీ చైనాగా మారిపోతున్న పాకిస్తాన్!
పాకిస్తాన్ లో చైనీయుల జనాభా క్రమంగా పెరుగుతోంది. 2025 నాటికి పాకిస్తాన్ లో పనిచేసే చైనీయుల సంఖ్య 50లక్షల వరకు ఉండే అవకాశముందని పాకిస్తాన్ ప్రజారోగ్య నిపుణులు తెలిపారు.
Rail Minister’s Office : కొత్త రైల్వే మంత్రి కీలక నిర్ణయం..2 ఫిష్ట్ లలో అర్థరాత్రి దాకా పనిచేయనున్న ఉద్యోగులు
కేంద్ర కేబినెట్ విస్తరణలో చోటు దక్కించుకొని గురువారం రైల్వే శాఖ మంత్రిగా బాధ్యతలు బాధ్యతలు చేపట్టిన అశ్వినీ వైష్ణవ్..తొలిరోజే విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు.
AP : కరోనాతో ప్రపంచమంతా స్థంభించినా..పోలవరం పనులు జరుగుతునే ఉన్నాయి
కరోనాతో ప్రపంచం అంతా స్థంభించిపోయింది. కానీ పోలవరం ప్రాజెక్టు పనులు మాత్రం ఆగకుండా జరుగుతున్నాయని కారణంగా ప్రపంచం అంతా స్తంభించినా పొలవరం పనులు సాగుతున్నాయని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. ఇంతటి క్లిష్ట పరిస్థితిలో కూడా పోలవరం ప్రా�
Telangana Formation Day: నీళ్లు, నిధులు, నియామకాలే నినాదంగా.. తెలంగాణకు ఏడేళ్లు!
Slogan of WWW(Water, Wealth, Work): జూన్ 2.. తెలంగాణ చరిత్రలో ఎన్నటికీ మర్చిపోలేని రోజు. 60ఏళ్ల పోరాటాలు.. ఎన్నో ఉద్యమాలు.. ఎందరో అమరవీరుల ప్రాణత్యాగాల ఫలంగా తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా ఆవిర్భవించిన రోజు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఏడేళ్లు పూర్తి చేసుకున్న రోజు.. అభివృ