Home » WORKERS
డ్రైవర్లు, డెలివరీ బాయ్స్ తమ తమ కష్టాలు, ఇబ్బందులను రాహుల్ కు చెప్పుకున్నారు. సంపాదించినందంతా డీజిల్, పెట్రోల్ లకే సరిపోతుందని రాహుల్ కు ఆటో డ్రైవర్లు చెప్పారు.
ఈ మేరకు కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ బుధవారం ఉత్తర్వులు విడుదల చేశారు. ఈ నిర్ణయంతో వీఎమ్ సీలో పనిచేస్తున్న సుమారు 3,000 మంది కార్మికులు ఏడాదికి 5 అదనపు సెలవులు పొందనున్నారు.
ఈ వ్యాఖ్యలపై ఢిల్లీ పోలీసులు విచారణ చేపట్టారు. బాధితుల వివరాలను తమకు తెలియజేయాలని రాహుల్ గాంధీని కోరారు. ఓ ప్రశ్నావళిని కూడా ఆయనకు పంపించారు. ఆదివారం ఆయన నివాసానికి వెళ్ళిన ఢిల్లీ స్పెషల్ పోలీస్ కమిషనర్ సాగర్ ప్రీత్ హుడా మాట్లాడుతూ, రాహుల్
కర్ణాటకలోని మంగళూరులో దారుణం జరిగింది. ఫిష్ ప్రాసెసింగ్ యూనిట్లోని చేప వ్యర్థాలను కలెక్ట్ చేసే ట్యాంకులో దిగిన కార్మికుల్లో ఐదుగురు ఊపిరాడక మరణించారు.
ఏపీలో ఉద్యోగులు, ప్రభుత్వం మధ్య పీఆర్సీ పంచాయితీ ఇప్పుడు రోడ్డెక్కుతోంది.
వారణాశి పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. ఇవాళ కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రారంభించిన తర్వాత అక్కడి కార్మికులతో కలిసి భోజనం చేశారు. కాశీ విశ్వనాథ్ నడవా నిర్మాణంలో
విశాఖలోని హిందూస్తాన్ పెట్రోలియం కార్పోరేషన్ సంస్థలో గ్యాస్ లీకేజ్ కలకలం రేపింది. క్రూడ్ డిస్టిలరీ యూనిట్-2లో ఎల్పీజీ గ్యాస్ లీక్ అయింది. కార్మికులు ప్రాణభయంతో పరుగులు తీశారు.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ సెగ హస్తినకు తాకింది. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఢిల్లీలో కథంతొక్కుతున్నారు కార్మికులు. వారికి మద్దతుగా అధికార, ప్రతిపక్షాలు స్వరం కలపుతున్నాయి.
కరోనా వ్యాక్సిన్ వేయించుకుంటే ఉద్యోగులకు జీతాలు ఇవ్వం..ఉద్యోగం నుంచి తీసేస్తాం అని వార్నింగ్ఇచ్చిందో కంపెనీ..దీంతో సదరు కంపెనీ షేర్లు మార్కెట్ లో డౌన్ అయిపోయాయి.
బీజేపీ ఐడియాలజీ(సిద్ధాంతం)కి భయపడేవాళ్లు ఎవరైనా కాంగ్రెస్ పార్టీలో ఉంటే, అలాంటి నేతలు వెంటనే పార్టీ నుంచి వెళ్లిపోవాలని కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు.