Home » World
ప్రపంచంలోని టాప్ 10 ధనవంతుల జాబితాలో ముఖేష్ అంబానీ ఆరో స్థానానికి పడిపోయారు. కొద్ది రోజుల క్రితం ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఉన్న అంబానీ, రిలయన్స్ షేర్లు పడిపోవడంతో ఆరవ స్థానానికి పడిపోయారు. ఎలోన్ మస్క్ ఇప్పుడు ప్రపంచంలో నాల్గవ అత్యంత ధనవంతు�
కొన్ని దేశాలు ఇతరులకు సాయం చేసే విధంగా లేవని, ఆ దేశాలు తమ స్వంత లాభాల కోసమే వ్యాక్సిన్ వేటలో పడ్డాయని, అన్ని దేశాలు కోలుకుంటేనే వారికి కూడా లాభం జరుగుతందని డబ్ల్యూహెచ్వో చీఫ్ తెలిపారు. సంపన్న దేశాలు జాతి ప్రయోజనాల దృష్ట్యా �
దేశంలో కరోనా వైరస్ మహమ్మారి విశ్వరూపం చూపుతోంది. రోజురోజుకి పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. రికార్డు స్థాయిలో కేసులు బయటపడుతున్నాయి. కాగా, కరోనా మరణాల్లో భారత్ ఇటలీని దాటేసింది. ఈ విషయంలో ప్రపంచంలో 5వ స్థానానికి చేరడం ఆందోళనకు గురి �
భారతదేశం రోజుకు 50వేల కరోనా కేసులు నమోదవుతున్నాయి. కేసుల్లో వారంలో బ్రెజిల్ను దాటేసి, టాప్లో ఉన్న అమెరికాను రెండు వారాల్లో దాటే స్పీడులో ఉంది ఇండియా. గత వారంలో భారత్లో 3.1 లక్షల కేసులు నమోదవగా.. బ్రెజిల్లో 3.2 లక్షల కేసులు నమోదయ్యాయి. ఈ వేగంత�
భారత్లో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. నిత్యం రికార్డు స్ధాయి కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. తాజాగా నిన్న(జూలై 21,2020) ఒక్కరోజే 37వేల 724 పాజిటివ్ కేసులు, 648 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 11లక్షల 92వేల 915కు చేరింది. ఇప్పటివరకు 28వే�
కరోనా వైరస్ వ్యాప్తి మొదలైనప్పటి నుంచి చైనాపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం ట్రంప్ మరోసారి చైనాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చైనా తల్చుకుంటే వైరస్ వ్యాప్తిని అడ్డుకునేదని.. కానీ అ�
చైనాలోని వుహాన్ నగరంలో పుట్టి ప్రపంచం అంతా వ్యాపించిన కరోనా వైరస్.. ప్రజలకు నిద్ర లేకుండా చేస్తుంది. సమస్త వినాశనానికి కారణం అవుతుంది. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా 52 లక్షలకు పైగా క్రియాశీల కేసులు ఉండగా.. ప్రపంచం ఏడు నెలలకు పైగా ఈ అంటువ్యాధితో పోరాట�
ప్రపంచంలోనే ఇది తొలిసారి. COVID-19కు లాలాజలం, ముక్కులోని శ్లేష్మంతో టెస్టులు చేస్తూ వస్తున్నారు. ఆస్ట్రేలియాలో తొలిసారి బ్లడ్ శాంపుల్స్తో టెస్టులు చేశారు. రిజల్ట్ కూడా కేవలం 20నిమిషాల్లోనే ఫలితాలు వచ్చేశాయి. మోనాశ్ యూనివర్సిటీ కెమికల్ ఇంజినీర�
కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ శుక్రవారం(జులై-17,2020)లడఖ్ లో పర్యటించారు. చైనా సరిహద్దులో భారత సైనిక సేనల సన్నద్ధతను సమీక్షించేందుకు రాజ్నాథ్ సింగ్ లద్ధఖ్లో పర్యటిస్తున్నారు. చైనా సరిహద్దులో ఉద్రిక్తతల నేపథ్యంలో రెండు వారాల క్రితం ప్ర�
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ మరోసారి భారత్ను ప్రశంసించారు. ప్రపంచవ్యాప్త కరోనా వ్యాక్సిన్పై పోరాటం కొనసాగుతుండగా.. భారతదేశ మెడిసిన్ పరిశ్రమ కరోనా వ్యాక్సిన్ను తమ దేశానికి మాత్రమే కాకుండా మొత్తం ప్రపంచానికి ఉత్పత్తి చేయగ�