Home » World
ఢిల్లీలోని ఇస్కాన్ టెంపుల్ దగ్గర నిర్వహించిన గీత ఆరాధన కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రపంచంలోనే అతిపెద్ద,బరువైన భగవద్గీత బుక్ ను ఇస్కాన్ టెంపుల్ లో నరేంద్రమోడీ ఆవిష్కరించారు. 2.8 మీటర్లతో, 670 పేజీలతో, 800 కిలోల బరువున్న �
2019 సార్వత్రిక ఎన్నికలు భారతదేశ చరిత్రలోనే కాకుండా, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలుగా నిలవనున్నాయని అమెరికాకు చెందిన సీనియర్ రాజకీయ నిపుణుడు తెలిపారు. దేశంలోని 543 లోక్ సభ స్థానాలకు త్వరలో జరుగనున్న ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ని త్వరల�
ఫ్యాషన్ ప్రపంచానికి ఐకాన్ గా గుర్తింపు పొందిన ప్రముఖ డిజైనర్ కార్ల్ లాగర్ ఫెల్డ్(85) అనారోగ్య కారణాలతో మంగళవారం(ఫిబ్రవరి-19,2019) మరణించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయన మరణం ఓ పిల్లికి వరంగా మారింది. ఆయన మరణం పిల్లికి వరంగా మారడమేమిటబ్బా అన�
వరల్డ్ బెస్ట్ టాయిలెట్ పేపర్ ఏదీ అంటే పాక్ జెండా అంట. అవును గూగులమ్మ ఇదే చెబుతోంది. ప్రముఖ సెర్చింజన్ గూగుల్లో దీని గురించి వెతికితే పాక్ దేశానికి చెందిన జెండా కనిపిస్తుండడం చర్చనీయాంశమవుతోంది. ఈ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
బీజేపీ బెంగాల్ని టార్చర్ చేస్తోందని ఆరోపించారు సీఎం మమతా బెనర్జీ. కేవలం తాను బ్రిగేడ్ ర్యాలీ నిర్వహించిన కారణంగానే బీజేపీ నేతలు బలవంతంగా బెంగాల్ను నాశనం చేయాలని చూస్తున్నారని ఆమె ఆరోపించారు. దర్యాప్తు సంస్థలను కేంద్రప్రభుత్వం నిర్వీర�
20 ఏళ్లలో అనూహ్య మార్పు ఐదేళ్ల లోపు శిశు మరణాలు 50 శాతం తగ్గుదల రోటావైరస్ ఎదుర్కొన్న భారత్ వాషింగ్టన్ లో అంతర్జాతీయ సదస్సు వాషింగ్టన్: గత 20 ఏళ్లలో ప్రపంచ ఆరోగ్యం ఎంతగానో మారిపోయిందని బిల్ గేడ్స్ భార్య..గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు �