Home » World
బహ్రెయిన్ పర్యటన ముగించుకుని అక్కడి నుంచి నేరుగా ఫ్రాన్స్ బయలుదేరారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. ఈరోజు జరగబోయే జీ-7 దేశాల సదస్సులో ప్రత్యేక ఆహ్వానితునిగా మోడీ పాల్గొంటారు. అంతకు ముందు బహ్రెయిన్ రాజధాని మనామాలో కొత్త హంగులతో పునరుద్ధరిం�
దోమ కాటు (ఎనోఫిలీజ్ ఆడదోమ) వల్ల వచ్చే జ్వరం మలేరియా..ఈ వ్యాధి కారణంగా ఏటా 4.35 లక్ష్ల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రతి రెండు నిమిషాలకు ఒక చిన్నారి మృతి చెందుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ లెక్కలు వెల్లడిస్తున్నాయి. అయితే..ఇలాంటి ప్రాణాంతక వ్యాధి
నగరంలోని చిన్నారులకు టీకాలు వేయించడం లేదు. వ్యాధుల నివారణకు టీకాలు ఉచితంగా వేస్తున్నా..తల్లిదండ్రుల్లో అవగాహన లేక పిల్లలకు టీకాలు వేయించడం లేదు. ఇందుకు అనేక రకాల కారణాలు దోహదం చేస్తున్నాయని నిపుణులు వెల్లడిస్తున్నారు. ఏటా ఏప్రిల్ 23 – 29 వర�
భారత్లో పత్రికా స్వేచ్ఛ రోజురోజుకు దిగజారిపోతుందిని ‘‘రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్’’ అనే స్వచ్ఛంద సంస్థ తన నివేదికలో వెల్లడించింది. 2019 ఏడాదికి పత్రికా స్వేచ్ఛ అంశంలో 180 దేశాలకు ర్యాంకులు కేటాయించగా భారత్కు 140వ ర్యాంకును ఇచ్చింది. భార�
ఆకలి..ఆకలి..ఆకలి..జానెడు కడుపు నింపుకోవటం కోసం మనిషి పడరాని పాట్లు పడుతున్నాడు. భూమి మీద పుట్టిన ప్రతీ ప్రాణీ కడుపు నింపుకునేందుకు తాపత్రాయపడుతుంది. అంతరిక్షంలోకి దూసుకుపోతున్న మానవుడు ఆకలి కేకలు లేని సమాజాన్ని మాత్రం నిర్మించుకోలేకపో�
ప్రపంచంలోనే అతిపెద్ద రీ సైకిల్ హబ్ను దుబాయ్ ప్రారంభించింది. అవసరాలకు అనుగుణంగా టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. జనాభా పెరిగిన కొద్దీ వాడుకునే పరికరాలు పెరుగుతూనే ఉన్నాయి. దాంతో పాటు టెక్నికల్గా దినదినాభివృద్ధి సాధిస్తున్న ప్రజానీక�
ఒక్క నీటి చుక్క ఎంతో విలువైనది. పొదుపుగా నీటిని నిల్వచేసుకుంటే భవిష్యుత్తులో అదే నీటి బిందువు ప్రాణాధారమవుతుంది. నీటిని వృథాచేయరాదు. లేదంటే ప్రకృతి విక్రోపాన్ని రుచి చూడాల్సిన పరిస్థితి ఎదురువుతుంది.
భారత్ లో నివాసించేందుకు అనుకూలమైన నగరాల్లో వరుసగా ఐదోసారి హైదరాబాద్ నెం.1 స్థానాన్ని దక్కించుకుంది. నివాసానికి అనుకూలంగా ఉన్న నగరాలకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా మెర్సర్స్ చేపట్టిన సర్వే రిపోర్ట్ ను బుధవారం (మార్చి-13,2019) విడుదల చేసింది. మె�
ఇంటర్నెట్ సేవలు ప్రపంచం మొత్తం మీద భారత్ లోనే అత్యంత తక్కువ ధరకు లభిస్తున్నట్లు బ్రిటన్ కు చెందిన కేబుల్ అనే వెబ్ సైట్ తెలిపింది.
అబుదాబీలో జరుగుతున్న ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్(OIC)సదస్సులో శుక్రవారం(మార్చి-1,2019) భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..అపారమైన పరిజ్ణానం, శాంతి, నమ్మకం, సాంప్రదాయం, అనేకమతాలకు నిలయం, అతిపెద�