530 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి చేపట్టిన ఈ విద్యుదీకరణ ప్రాజెక్ట్ విద్యుత్ ట్రాక్షన్పై ఇబ్బందులు లేని రైల్వే ప్రయాణాల్ని అందిస్తుంది. పునరాభివృద్ధి చేయబడిన హోసపేట స్టేషన్ ప్రయాణికులకు సౌకర్యవంతమైన, ఆధునిక సౌకర్యాలను అందిస్తుంది. హంపి
మస్క్ వ్యక్తిగత సంపదలో ఎక్కువ భాగం టెస్లా స్టాక్లతో ముడిపడి ఉందన్నది రహస్యమేమీ కాదు. ఈ సంస్థ యొక్క ప్రారంభ పెట్టుబడిదారులలో మస్క్ ఒకరు. అనంతరం కాలంలో టెస్లా కంపెనీలో అతిపెద్ద వాటాదారుగా అవతరించారు. ఎలక్ట్రిక్ కార్ బ్రాండ్ను జూలై 2003లో మార�
కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్.. తాను రాసిన ‘ద ఇండియా వే:స్ట్రాటజీస్ ఫర్ యన్ అన్సర్టైన్ వరల్డ్’ అనే పుస్తకావిష్కరణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. రామాయణం, మహాభారతం పాత్ర గురించి ప్రస్తావించారు. అలాగే విదేశీ పత్రికలపై కూడా కొన�
ఇక నాలుగో స్థానంలో అమెరికాకు చెందిన మరో ఐటీ సంస్థ ఐబీఎం నిలిచింది. ఐదో స్థానంలో ఫ్రాన్స్ దేశానికి చెందిన క్యాపెమిని ఉంది. ఆరవ స్థానంలో జపాన్కు చెందిన ఎన్టీటీ డేటా, ఏడవ స్థానంలో మళ్లీ అమెరికాకే చెందిన కాగ్నిజెంట్ ఉంది. మళ్లీ ఎనిమిది, తొమ్మి�
ప్రపంచమంతా క్రిస్మస్ సందడి నెలకొంది. ఏసుక్రీస్తు జన్మదిన వేడుకలు ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా ప్రారంభమయ్యాయి. చర్చీలన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబు అయ్యాయి. ముఖ్యంగా భారత్ లోని కోల్ కత్తాలోని వీధులన్నీ ప్రత్యేక లైట్లతో అలకంరించబడ్డాయి.
అమెరికా, చైనా తర్వాత..రక్షణరంగంపై అధికంగా ఖర్చు పెడుతున్న దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉంది. సరిహద్దుల్లో కవ్వించి రెచ్చగొట్టే చైనా, పాకిస్థాన్ దేశాలకు చెక్ పెట్టాలంటే ఆమాత్రం తప్పదనిపించేలా ఉంది ప్రస్తుత పరిస్థితులను చూస్తే..గల్వాన్, తవా�
హీట్ వేవ్స్..ప్రపంచానికి సవాల్ విసురుతున్నాయి. గ్లోబల్ వార్మింగ్ నియంత్రించటానికి ప్రపంచదేశాలన్నీ వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని లేదంటే రాబోయే విధ్వంసానికి మనిషి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని నివేదికలు వెల్లడిస్తున్నాయి.
ప్రపంచంలోనే మొదటి పూర్తి శాఖాహార నగరం .. మన భారత్ లోనే ఉంది. ఈ నగరం పేరు..
దేశాధినేతలు, దేశాల ప్రధానులు మాత్రమే కాదు.. ప్రపంచంలోని ఎన్నో టాప్ కంపెనీలకు మన భారతీయులే సీఈవోలుగా ఉన్నారు. వాటి సక్సెస్లో.. మేజర్ రోల్ మనవాళ్లదే. ఈ జనరేషన్.. ఇండియన్స్ని గట్టిగా నమ్ముతోందనడానికి.. వీళ్లే బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్స్. గూగుల్, మై�
పాకిస్తాన్ ప్రపంచంలోని అత్యంత ప్రమాదకర దేశాల్లో ఒకటని అన్నారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. అమెరికాలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.