World

    ముకేష్ అంబానీ మరో ఘనత…సంపదలో ఎలాన్‌ మస్క్ ను వెనక్కి నెట్టిన రిలయన్స్ చైర్మన్

    July 14, 2020 / 08:22 PM IST

    రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, భార‌త్‌లో నెం. 1 ధనవంతుడు అయిన ముఖేష్ అంబానీ మరో ఘనత సాధించారు.ప్రస్తుతం ముకేష్ అంబానీ సంపద ఇప్పుడు సిలికాన్ వ్యాలీ టెక్ దిగ్గజం, ప్రపంచ ప్రఖ్యాత సంస్థ టెస్లా సీఈవో ఎలోన్ మస్క్, అలాగే గూగుల్ సహ వ్యవస్థాపకులు సెర్

    ప్రపంచవ్యాప్తంగా చాలా ఏళ్ళ నుంచే కరోనా….చైనా నుంచి వైరస్ రాలేదంట

    July 9, 2020 / 05:52 PM IST

    ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ గతేడాది చైనా లో మొదటిసారిగా వెలుగులోకి వచ్చి ఆ తర్వాత ప్రపంచమంతా పాకిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ వైరస్ చాల ఏళ్ళ నుంచే ప్రపంచవ్యాప్తంగా ఉండి ఉండవచ్చని ఓ టాప్ ఎక్స్ పర్ట్ తెలిపారు. ఫైనల్ ఎమర్జ్

    భారతీయ ఫార్మా ఇండస్ట్రీ ప్రపంచానికే ఒక ఆస్తి

    July 9, 2020 / 03:10 PM IST

    భారత ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ సానుకూలంగా సాగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉద్ఘాటించారు. ప్రపంచ దేశాల్లోని దిగ్గజ సంస్థలు భారత్​లో పెట్టుబడులు పెట్టేందుకు రావాలని మోడీ ఆహ్వానించారు. బ్రిటన్​లో నిర్వహిస్తున్న ‘ఇండియా గ్లోబల్​ వీక�

    7 రోజుల్లో ల‌క్షా 60వేల కేసులు, 3వేల 242 మ‌ర‌ణాలు..భారత్‌లో కరోనా కల్లోలం

    July 8, 2020 / 10:49 AM IST

    భారత్ లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకి కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. వరుసగా 6వ రోజు(జూలై 8,2020) కూడా దేశంలో 20వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంట‌ల్లో కొత్త‌గా 22వేల 752 మందికి క‌రోనా వైర‌స్ సంక్ర‌మించింది. మరో 482 మంద�

    సీఎం జగన్ కు హ్యాట్సాఫ్ చెప్పిన పూరీ జగన్నాథ్..ఎందుకో తెలుసా

    July 2, 2020 / 12:19 PM IST

    ఏపీ సీఎం జగన్…కు ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ హ్యాట్సాఫ్ చెప్పారు. ప్రశంసలు కురిపించారు. Doctors Day సందర్భంగా…రాష్ట్రంలో భారీ స్థాయిలో 108, 104 సర్వీసులను ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీనిపై పూరి జగన్నాథ్ స్పందించారు. ట్విట్టర్ వేదికగా చేసిన ఆయ�

    ప్రపంచంలో స్ట్రీమింగ్ సర్వీసులకు ఇండియాలోనే తక్కువ చెల్లిస్తున్నారు!

    June 30, 2020 / 03:49 PM IST

    అసలే కరోనా కాలం.. బయటకు వచ్చే పరిస్థితి లేదు.. మల్టీఫ్లెక్స్ లకు వెళ్లి సిల్వర్ స్ర్కిన్‌పై సినిమాలు చూసే రోజులు పోయాయి. ఇప్పుడు అంతా ఇంట్లోనే ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారు. ఎంటర్ టైన్మెంట్ కోసం అందరూ స్ట్రీమింగ్ OTT ప్లాట్ ఫాంలపైనే ఆధారపడుతు�

    ప్రపంచంలో కరోనా కేసులు ఎన్నో తెలుసా

    May 9, 2020 / 07:16 AM IST

    ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 40 లక్షలు దాటింది. కరోనా మహమ్మారికి 2 లక్షల 76 వేల 216 మంది మృతి చెందారు. దాదాపు 14 లక్షల మంది ఈ వ్యాధిబారి నుంచి కోలుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా నిన్న మొత్తం 97వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అమెరికా, రష్యా, బ�

    కరోనావైరస్ ఇప్పుడు తగ్గినా.. ప్రపంచానికి మరో ప్రమాదముంది: WHO

    May 1, 2020 / 06:55 AM IST

    ప్రపంచ దేశాలన్నీ కరోనా వైరస్ రెండో.. మూడో దశకు రెడీగా ఉండాలని WHO(ప్రపంచ ఆరోగ్య సంస్థ) హెచ్చరిస్తుంది. మహమ్మారి ప్రభావం యూరప్ పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. పాజిటివ్ కేసులు నమోదు కావడంలో అది పీక్స్ లో ఉందని WHO హెడ్ డా.హన్స్ క్లాగ్ అన్నారు. COVID-19 మనల్న

    ప్రపంచంలో కరోనాను అంతం చేసే వ్యాక్సిన్‌ వెనుకున్న ఈ మహిళ ఎవరంటే?

    April 29, 2020 / 08:53 AM IST

    ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారిని అంతం చేసే వ్యాక్సిన్ అతి త్వరలో రాబోతోంది. కొవిడ్-19 వ్యాక్సిన్లను అభివృద్ధి చేయడం ప్రారంభించబోతున్నట్టు భారతీయ సీరమ్ ఇన్సిట్యూట్ ప్రకటించింది. ప్రస్తుతం ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీలో వ్యాక్సీన్‌కు

    కరోనా విజృంభణ ఆగకపోతే ప్రపంచానికి మరో ముప్పు

    April 28, 2020 / 01:39 PM IST

    కరోనా మహమ్మారి ప్రపంచదేశాలను వణికిస్తోంది. కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. 30 లక్షల మందికి పైగా ఈ వైరస్ బారిన పడ్డారు. కరోనా సోకి 2 లక్షల మందికి పైగా మృత

10TV Telugu News