Home » World
వాహనదారులకు గుడ్ న్యూస్. వెహికల్స్ లో పెట్రోల్, డీజిల్ శుభ్రంగా దొరకడం లేదని బాధ పడుతున్నారా ? అయితే..మీ బాధలు తీరినట్లే. ఎందుకంటే..చుమురు పరిశుభ్రంగా దొరకనుంది. ప్రపంచంలో పెట్రోల్, డీజిల్ శుభ్రంగా దొరికే దేశాల సరసన భారత్ చేరింది. BS 6 ప్రమణాలున్
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ (Covid-19)ను నిర్మూలించే వ్యాక్సీన్ కోసం పరిశోధనలు అభివృద్ధి దశలో కొనసాగుతున్నాయి. 40 వేర్వేరు కరోనా (SARS-CoV2) వ్యాక్సీన్లను కనిపెట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా రీసెర్చర్లు పరిశోధనలు చేస్తున్నారు. అందులో భారత్ కూడా
ప్రపంచదేశాలను టెన్షన్ పెడుతున్న కరోనా వైరస్(COVID-19)5కోట్ల కన్నా తక్కువ జనాభా ఉన్న స్పెయిన్ ను ఊపిరి పీల్చుకోకుండా చేస్తుంది. స్పెయిన్ లో గడిచిన 24గంటల్లో 769మంది ప్రాణాలు కోల్పోయినట్లు శుక్రవారం(మార్చి-27,2020) ఆ దేశ జాతీయ ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిప�
ప్రపంచమంతా కరోనావైరస్ మహమ్మారి నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రయత్నిస్తుంటే చైనా వ్యాపార సంస్థలు షట్ డౌన్ ను ఎత్తేశాయి. అంతేకాకుండా విమాన సర్వీసులను పునరుద్ధరించడమే కాకుండా ఫ్యాక్టరీలను తిరిగి ప్రారంభించేస్తున్నారు. ప్రపంచంలో రెండో
కరోనావైరస్ పాజిటివ్ కేసుల్లో ప్రపంచవ్యాప్తంగా 100,000 మందికి పైగా ప్రజలు ఇప్పుడు పూర్తిస్థాయిలో కోలుకున్నారని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం తాజా గణాంకాలు చెబుతున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం చూపిస్తోంది. రోజురోజుకి పాజిటివ్ కేసుల సంఖ్యతో పాటు మరణాల సంఖ్యా పెరుగుతోంది. వ్యాక్సిన్ లేని ప్రాణాంతకమైన కరోనా
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం చూపిస్తోంది. రోజురోజుకి పాజిటివ్ కేసుల సంఖ్యతో పాటు మరణాల సంఖ్యా పెరుగుతోంది. వ్యాక్సిన్ లేని ప్రాణాంతకమైన కరోనా
దేశంలో కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోవడంతో ప్రజల్లో తీవ్రభయాందోళనలు నెలకొన్న నేపథ్యంలో గురువారం(మార్చి-19,2020)భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ జాతినుద్దేశించి మాట్లాడారు. దేశ ప్రజలంతా కలిసి కరోనాపై ఉమ్మడిగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. కర�
కరోనా వైరస్..(కొవిడ్-19).. చైనాలోని వుహాన్ కేంద్రంగా రెండు నెలల క్రితం వెలుగులోకి వచ్చిన ఈ మహమ్మారి చైనాని సర్వనాశనం చేసింది. ఇప్పుడు ప్రపంచ దేశాలపై పడింది.
స్కాట్లాండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహిళల మెరుగైన ఆరోగ్యానికి పెద్ద పీట వేసింది. దేశవ్యాప్తంగా మహిళలందరికి శానిటరీ ఉత్పత్తులు ఉచితంగా ఇవ్వాలని స్కాట్లాండ్