worry

    Indian Citizens : యుక్రెయిన్‌పై రష్యా దండయాత్ర.. యుక్రెయిన్‌లో ఉన్న భారత పౌరుల కుటుంబీకుల్లో ఆందోళన

    February 24, 2022 / 04:11 PM IST

    తమవారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటున్నారు. యుద్ధం జరుగుతుండటంతో .. తమ పిల్లలను వెనక్కి రప్పించాలంటూ ఎంబసీ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.

    పొదిలిలో కొండచిలువ కలకలం, ఆందోళనలో స్థానికులు

    November 9, 2020 / 02:30 PM IST

    podili python: ప్రకాశం జిల్లా పొదిలిలో కొండచిలువ కలకలం సృష్టించింది. దర్శి రోడ్‌లో కొండచిలువ కనిపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పట్టుకోడానికి ప్రయత్నించడంతో పొదల్లోకి వెళ్లి కనపడకుండా పోయింది. మళ్లీ జనావాసాల్లోకి వస్తుందేమోనని ఆ

    బెంగళూరులో భయానకం.. ప్రైవేట్ ఆసుపత్రుల్లో డాక్టర్లు, నర్సుల తీవ్ర కొరత

    July 7, 2020 / 10:37 AM IST

    కర్నాటక రాజధాని బెంగళూరులోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో పరిస్థితి భయానకంగా ఉంది. ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. దీంతో కరోనా బాధితులకు చికిత్స అందించడంలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయ

    దేశంలో కరోనా కేసులు పెరిగే కొద్దీ వెంటిలేటర్ల కొరత!

    March 23, 2020 / 02:31 PM IST

    ప్రపంచ దేశాలను కరోనా వైరస్(COVID-19) మహమ్మారి వణికిస్తోంది. భారత్ లో కూడా చాపకింద నీరులా కరోనా కేసులు నమోదవుతున్నాయి. కేరళలో కరోనా కేసులు సంఖ్య 90దాటింది. ఇప్పటివరకు దేశంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 400దాటింది. అయితే భారతదేశంలో ఉన్న 130కోట్లు కాగా,దేశ�

    గుజరాత్ లో NRC గురించి ఆందోళన ఎందుకు లేదో తెలుసా!

    March 9, 2020 / 03:59 PM IST

    దేశంలోని చాలా ప్రాంతాల్లో పౌరసత్వ సవరణ చట్టం(CAA),ప్రతిపాదిత NRCలకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఎక్కువగా ముస్లింల నుంచి సీఏఏ,ఎన్ఆర్సీ పట్ల తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రధానమంత్రి నరేంద్రమోడీ,హోంమం�

    రాజధానికి పొలాలిచ్చి రోడ్డుమీద కూర్చునే ఖర్మ మాకేంటి 

    December 19, 2019 / 05:51 AM IST

    రాజధాని అమరావతిపై సీఎం జగన్ చేసిన మూడు రాజధానుల ప్రకటనను నిరసిస్తూ అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల రైతులు..మహిళలు బంద్ పాటిస్తున్నారు. ఈ బంద్ లో మహిళలు భారీగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ మహిళ మాట్లాడుతూ..రాజధానికి అమరావతి అనువైన ప్రాంతం కాదని �

    అందరూ చనిపోతారా : భూమికి భారీ ముప్పు

    August 22, 2019 / 05:15 AM IST

    భూమికి భారీ ముప్పు పొంచి ఉందా? భూమి అంతమైపోతుందా? ముక్కలు ముక్కలవుతుందా? ఇప్పుడీ ప్రశ్నలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మరోసారి భూమి డేంజర్ లో పడింది.

    బెంగాల్ నుంచి మోడీ పోటీ! : శరణార్థులకు పౌరసత్వం

    April 22, 2019 / 06:03 AM IST

    బంగ్లాదేశ్ నుంచి వచ్చిన శరణార్థులు ఎలాంటి భయాందోళనకు గురికావొద్దన్నారు బీజేపీ చీఫ్ అమిత్ షా.బంగ్లాదేశ్ నుంచి శరణార్థులుగా వచ్చిన హిందువులు,బుద్ధులు,సిక్కులు,క్రిస్టియన్లు ఎవరైనా సరే వారందరికీ ఎన్ఆర్ సీ తయారైన తర్వాత భారతదేశ పౌరసత్వం �

    ప్రకాశం జిల్లాలో భూ ప్రకంపనలు

    January 1, 2019 / 10:26 AM IST

    ఈ ప్రాంతంలో తరచూ భూ ప్రకంపనలు వస్తుంటాయని.. ఈసారి కొంచెం ఎక్కువగా ఉండటంతో ప్రజలు గుర్తించగలిగారని

10TV Telugu News