Home » WPL 2023
విమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టోర్నీలో గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన గుజరాత్ జెయింట్స్ మొదట బ్యాటింగ్ చేసింది.
ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ల ధాటికి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లకు 8 వికెట్ల నష్టానికి 163 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ 60 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
డబ్ల్యూపీఎల్ తొలి మ్యాచ్ లో పరుగుల వరద పారింది. అలాగే వికెట్ల మోతా మోగింది. ఈ రెండు విభాగాల్లోనూ ముంబయి జట్టు పైచేయిసాధించి గుజరాత్ జెయింట్స్ జట్టును చిత్తుచేసింది.
ఉమెన్స్ ఓపెనింగ్ కార్యక్రమాన్ని గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు నిర్వాహకులు. ఆరంభం అదిరేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. మ్యాచ్ ప్రారంభానికి రెండుగంటల ముందు నుంచే పలు ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు..................
ఈ సీజన్లో అన్ని మ్యాచ్లనూ ఉచితంగా వీక్షించే అవకాశాన్ని మహిళలు, బాలికలకు బీసీసీఐ కల్పిస్తోంది. అమ్మాయిలు ఎలాంటి డబ్బులు చెల్లించకుండానే స్టేడియాలకు వెళ్లి మ్యాచ్ లను ప్రత్యక్షంగా వీక్షించొచ్చు.
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా మెగ్ ల్యానింగ్ను, వైస్ కెప్టెన్గా జెమిమా రోడ్రిగ్స్ను జట్టు యాజమాన్యం ఎంపిక చేసింది. ఆస్ట్రేలియాకు చెందిన మెగ్ ల్యానింగ్ ప్రస్తుతం ఆ జట్టు కెప్టెన్గా కొనసాగుతున్నారు. ఆస్ట్రేలియా జట్టుకే కాదు.. అంతర్జా�
ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో ప్రారంభ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేస్తోంది. ఈ వేడుకల్లో పలువురు బాలీవుడ్ తారలు ప్రదర్శన ఇవ్వబోతున్నారు. కియారా అద్వానీ, క్రితి సనన్ డాన్స్ పెర్ఫామెన్స్తోపాటు పంజాబీ ర్యాపర్ ఏపీ ధి�
ముంబై ఇండియన్స్ టీమ్కు కెప్టెన్గా హర్మన్ ప్రీత్ కౌర్ కొనసాగుతుందని ఆ జట్టు యాజమాన్యం బుధవారం ప్రకటించింది. హర్మన్ను ముంబై ఇండియన్స్ రూ.1.2 కోట్లకు కొనుగోలు చేసింది. గత వేలంలో అమ్ముడుపోయిన రెండో క్రీడాకారిణి హర్మన్. నిజానికి స్మృతి మంధానన