Home » WTC Final 2023
ప్రపంచటెస్టు ఛాంపియన్ షిప్(WTC Final)లో వరుసగా రెండో సారి టీమ్ఇండియా(Team India)కు నిరాశే ఎదురైంది. తుది జట్టులో తనకు చోటు దక్కకపోవడంపై అశ్విన్ స్పందించాడు.
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్(WTC Final)లో ఆస్ట్రేలియా(Australia) చేతిలో టీమ్ఇండియా(Team India) ఓడి పోయింది. దీంతో వరుసగా రెండో సారి భారత జట్టు రన్నరప్గానే నిలిచింది.
స్వదేశీ, విదేశీ పిచ్లపై అద్భుత ప్రదర్శన కనబరిచే టీం ఇండియాకు.. ఐసీసీ ట్రోఫీ ఫోబియా పట్టుకుందా? దిగ్గజ జట్లను మట్టికరిపించిన చరిత్ర ఉన్నా.. ప్రపంచ కప్ పోటీల్లో ఎందుకు ప్రతిభ చూపలేకపోతోందో?
లండన్లోని ఓవల్ వేదికగా జరిగిన ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ పైనల్(WTC Final) మ్యాచ్లో ఆస్ట్రేలియా(Australia) చేతిలో టీమ్ఇండియా(Team India) ఘోర ఓటమిని చవి చూసిన సంగతి తెలిసిందే
డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ ఓటమి తరువాత టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఆసక్తికర వ్యాఖ్యలు పంచుకున్నారు.
చివరిరోజు టీమిండియా బ్యాటర్లు క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు.
ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ కప్ ను ఆస్ట్రేలియా గెలుచుకుంది.
వాస్తవానికి బంతిలో కొంతభాగం నేలను తాకినట్లు నేను భావిస్తున్నాను. బంతి నేలను తాకడానికి ముందు ఫీల్డర్కు బంతిపై పూర్తి నియంత్రణ ఉన్నంత వరకు అది ఔట్ అయినట్లు అంపైర్ యొక్క నిర్ణయం. అంపైర్ల నిర్ణయం అదే అయి ఉండాలి. సరిగ్గా అదే జరిగిందని నేను భావి
గతంలో టీమిండియా పలుసార్లు భారీ లక్ష్యాలను ఛేదించింది. టెస్టు చరిత్రలోనే అతిపెద్ద టాప్-7 లక్ష్య ఛేదనల్లో భారత జట్టు పేరు రెండు సార్లు చేరింది.
థర్డ్ అంపైర్ వివాదాస్పద ఔట్ నిర్ణయంపై శుభ్మన్ గిల్ తీవ్ర నిరాశతో మైదానాన్ని వీడాడు. మ్యాచ్ అనంతరం తన అధికారిక ట్విటర్ ఖాతాలో థర్డ్ అంపైర్ నిర్ణయంపై గిల్ సెటైరికల్ గా ట్వీట్ చేశాడు.