Home » WTC Final 2023
క్రికెట్ అభిమానుల దృష్టి అంతా ఇప్పుడు ప్రతిష్టాత్మక టెస్టు చాంఫియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ మీదే ఉంది. లండన్లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా జూన్ 7 నుంచి 11 వరకు భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఈ మ్యాచ్ జరగనుంది.
క్రికెట్ ప్రేమికుల దృష్టి అంతా ఇప్పుడు ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్(WTC Final 2023) పైనే ఉంది. డబ్ల్యూటీసీ ఫైనల్ డ్రా గా ముగుస్తే పరిస్థితి ఏంటి..? ఎవరిని విజేతగా నిర్ణయిస్తారు..? అన్న ప్రశ్న చాలా మందిలో మెదిలే ఉ�
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్(WTC Final 2023) పైనే ఇప్పుడు అందరి దృష్టి ఉంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు రికీ పాంటింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆస్ట్రేలియా జట్టు ఇద్దరు టీమ్ఇండియా ఆటగాళ్లపైనే ఎక్కువగా దృష్టి పెట్టే �
ఐపీఎల్ ముగియడంతో ఇప్పడు అందరి దృష్టి డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ పై పడింది. కాగా.. టీమ్ఇండియా కొత్త జెర్సీతో ఈ మ్యాచ్ ఆడనుంది. టీమ్ఇండియాకు కిట్ స్పాన్సర్గా వ్యవహరిస్తున్న అడిడాస్ సంస్థనే జెర్సీ స్పాన్సర్గా మారింది
అజింక్యా రహానే(AjinkyaRahane)కు టెస్టు స్పెషలిస్టు అన్న ముద్ర పడడంతో చాలా కాలంగా అతడికి టీమ్ఇండియా తరుపున వన్డేలు, టీ20ల్లో ఆడే అవకాశం రావడం లేదు. కేవలం టెస్టులకే పరిమితం అయ్యాడు. అనూహ్యంగా డబ్ల్యూటీసీ ఫైనల్ జట్టులో చోటు దక్కించుకున్
ఐపీఎల్(IPL) ముగిసింది. విజేత ఎవరో తెలిసిపోయింది. ఇక ఇప్పుడు అందరి దృష్టి ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్(WTC Final 2023) మ్యాచ్ పై పడింది.
రుతురాజ్ గైక్వాడ్ జూన్ 3వ తేదీన ఉత్కర్ష పవార్(Utkarsha Pawar) ని వివాహం చేసుకోనున్నాడు. తన ప్రియురాలు అయిన ఉత్కర్ష తో కలిసి రుతురాజ్ ఐపీఎల్ ట్రోఫీతో దిగిన ఫోటోలు అతడు తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్గా మారాయి. దీంతో ఇప్పుడు అందరి దృష్టి �
టీమిండియాతో అతడు త్వరలోనే లండన్కు వెళ్లనున్నాడు.
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్(WTC Final) ముందు టీమ్ఇండియా(Team India)కు ఓ శుభవార్త అందింది. అదే సమయంలో మరో ఆటగాడు గాయపడడం ఆందోళన కలిగిస్తోంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2023 సీజన్ ముగియగానే మరో సమరం క్రికెట్ ప్రేమికులను అలరించనుంది. అదే ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ పైనల్(WTC Final). ఇంగ్లాండ్లోని ఓవల్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జూన్ 7 నుంచి 11 మధ్య ఈ మ్యాచ్ జర�