Home » WTC Final 2023
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్(WTC Final) మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్లో కొత్త జెర్సీతో బరిలోకి దిగనున్నారు.
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్కు ముందు టీమ్ఇండియాకు వరుస షాక్లు తగులుతున్నాయి. కీలక ఆటగాళ్లు ఒక్కొక్కరుగా గాయపడుతున్నారు.
టీమ్ఇండియా స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్ ఐపీఎల్లో గాయపడడంతో డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్కు దూరం అయ్యాడు. అతడి స్థానంలో యువ ఆటగాడిని బీసీసీఐ తీసుకుంది.
లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్, టీమ్ఇండియా స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్(KL Rahul) మిగిలిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2023 సీజన్తో పాటు ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిఫ్ ఫైనల్(WTC Final) మ్యాచ్కు దూరం అయ్యాడు. ఈ విషయన్ని కేఎల్ రాహుల్ స్వయంగా సోషల్
టీమ్ఇండియాను గాయాలు వెంటాడుతున్నాయి. జట్టును ప్రకటించడాని కన్నా ముందే జస్ప్రీత్ బుమ్రా, రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్లు డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్కు దూరం అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు గాయాల జాబితా రోజు రోజుకు పెద్దది అవుతోంద�
Rohit Sharma:కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) ఐపీఎల్లో తగినంత విశ్రాంతి తీసుకోవాలని భారత మాజీ దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్(Sunil Gavaskar) సూచించాడు. గవాస్కర్ చేసిన ఈ వ్యాఖ్యలపై ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్ మార్క్ బౌచర్(Mark Boucher ) స్పందించాడు.
టీమ్ఇండియా ఆటగాడు శ్రేయస్ అయ్యర్ గత కొంతకాలంగా వెన్ను సమస్యతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. చికిత్స కోసం అతడు లండన్కు వెళ్లాడు. మంగళవారం అతడికి సర్జరీ జరిగింది.
క్రికెట్ అభిమానులు ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్(WTC) ఫైనల్ మ్యాచ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జూన్ 7 నుంచి 11 వరకు లండన్లోని ఓవల్ మైదానంలో ఈ మ్యాచ్ జరగనుంది.
భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జూన్ 7 నుంచి 11 వరకు లండన్లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.ఇందుకు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ అక్కడి పరిస్థితులపై అవగాహన కోసం ఆసీస్ ఆటగాడు లబు