-
Home » Yadadri Bhuvanagiri
Yadadri Bhuvanagiri
వీళ్లు ఓ జనరేషన్ కి ఆదర్శం.. సింపుల్ గా పెళ్లి చేసుకున్న ఐఏఎస్, ఐపీఎస్.. మన దగ్గరే..
January 24, 2026 / 03:48 PM ISTచౌటుప్పల్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఈ పెళ్లి జరిగింది.
తీన్మార్ మల్లన్నను చూడగానే సీఎం రేవంత్ రియాక్షన్ చూడండి
June 6, 2025 / 06:40 PM ISTషిరిడి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం.. తెలంగాణ రాష్ట్రానికి చెందిన నలుగురు మృతి..
January 16, 2025 / 05:33 PM ISTరెండు రోజుల క్రితం షిరిడి పర్యటనకు వెళ్లారు.
Hyderabad: దొంగలు ఎంతపని చేశారు.. రైలు నుంచి జారిపడి సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతి
June 30, 2023 / 06:53 PM ISTట్రైన్ బీబీనగర్ రైల్వే స్టేషన్ వద్దకు చేరుకుంటుండగా కొందరు ట్రాక్ ల వద్ద నిలబడి శ్రీకాంత్ చేతిని కర్రలతో కొట్టారు.
Robbery : ఒకే గ్రామంలో ఒకే రోజు 15 ఇళ్లల్లో చోరీ
May 1, 2023 / 03:59 PM ISTఇళ్లల్లో ఉన్న బంగారం, వెండి ఆభరణాలు, నగదుతోపాటు విలువైన వస్తువులను దొంగలు దోచుకెళ్లారని బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేశారు.
Manikanth Reddy : ఫిలిప్పీన్స్ లో తెలంగాణ విద్యార్థి అనుమానాస్పద మృతి
April 23, 2023 / 04:22 PM ISTకొడుకు మృతి చెందిన వార్త తెలిసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఫిలిప్పీన్స్ దేశం నుండి స్వస్థలానికి మృతదేహాన్ని తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ కు తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు.
Monkeys Gang War : గోడలెక్కి మరీ కొట్లాట.. టెన్షన్ పెట్టిన కోతుల గ్యాంగ్ వార్
July 24, 2022 / 05:22 PM ISTయాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం దత్తప్పగూడెంలో పెద్ద గ్యాంగ్ వార్ జరిగింది. వివాదం ఏంటో తెలియదు కానీ, అప్పటిదాకా కలిసున్న గ్రూపులు రెండు వర్గాలు విడిపోయాయి. గోడలెక్కి మరీ కలబడ్డాయి. బిడ్డలను ఎత్తుకుని…
Yadagirigutta : యాదగిరి గుట్టలో కూలిన పాత భవనం-నలుగురు మృతి
April 29, 2022 / 08:05 PM ISTయాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్టలో శుక్రవారం సాయంత్రం ఒక భవనం బాల్కనీ కూలిపోయిన ఘటనలో నలుగురు మరణించారు.
Student Letter : ఆలేరు మైనారిటీ గురుకుల పాఠశాల విద్యార్థిని లేఖ కలకలం
March 20, 2022 / 04:01 PM ISTబాలికలను హాస్టల్ సిబ్బంది లైంగికంగా వాడుకుంటున్నట్లు ఆరోపిస్తూ లేఖ రాసింది. సిబ్బంది అసభ్యంగా ప్రవర్తించడమే గాక.. ఇతరుల వద్దకు బలవంతంగా పంపుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేసింది.
Road Accident : డీసీఎంను ఢీకొన్న బైక్, ముగ్గురు మృతి
January 21, 2022 / 08:17 PM ISTచౌటుప్పల్ మండలం ఆరేగూడెం పంతంగి టోల్ ప్లాజా వద్ద డీసీఎంను ఓ బైక్ ఢీకొట్టింది. దీంతో ముగ్గురు మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.