Home » Yadadri Bhuvanagiri District
రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహా స్వామివారి ఆలయంలో భక్తులకు పూర్తి స్ధాయిలో దర్శనం కల్పిస్తున్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఒక గ్రామంలో ఒకేసారి 35 మంది యువకులకు కరోనా సోకడం జిల్లా వ్యాప్తంగా కలకలం రేపుతోంది. వీరంతా కొద్దిరోజుల క్రితం క్రికెట్ మ్యాచ్ ఆడగా అక్కడ ఒకరి నుండి మరొకరికి ఇది వ్యాప్తి చెందినట్లుగా అధికారులు నిర్ధారించా�
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ఈరోజు యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకోనున్నారు.
villagers attacked sarpanch husband in ramannapeta mandal yadadri district : కులం పేరుతో దూషించి బెదిరించిన సర్పంచ్ భర్తకు దేహశుధ్ధి చేశారు గ్రామస్తులు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్న పేట మండలం శోభనాద్రిపురంలో అధికార పార్టీ సర్పంచ్ భర్త కాల్వ శ్రవణ్ పల్లె ప్రగతి కార్యక్రమంలో చేసిన పన�
road accident : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బ్రేక్లు ఫెయిల్ అయిన బ్రిజా కార్… రెండు బైక్లను ఢీకొట్టింది. ఈ ప్రమాద దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ప్రధాన రహదారిపై జరిగిన ప్రమాద�