Home » Yadadri Bhuvanagiri District
మొదటగా యాక్సిడెంట్ కేసు నమోదు చేసిన పోలీసులు తర్వాత హత్య కేసుగా మార్చారు.
తెలంగాణలో మళ్లీ బర్డ్ ఫ్లూ కలకలం ప్రజలు ఆందోళనకు గురిచేస్తోంది. వేలాది కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకినట్లు నిర్ధారణ కావడంతో ..
ఆలేరు స్టేషన్ కు చేరుకునే క్రమంలో రైలు కుదుపులకు గురైంది. భారీ శబ్దాలు రావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.
తెలంగాణలో 70.74శాతం పోలింగ్ నమోదు వివరాలను ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ వెల్లడించారు.
షార్ట్లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక జరుగుతుంది. అర్హత సాధించిన వారికి నెలకు రూ.15,600ల నుంచి రూ.28,000ల వరకు జీతం చెల్లిస్తారు. అర్హతలున్న అభ్యర్ధులు ఆఫ్లైన్ విధానంలో జూన్ 17, 2022వ తేదీ లోపు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
మాజీ హోంగార్డు రామకృష్ణ హత్యకేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. కొద్దిసేపటి క్రితం రామకృష్ణ మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు. సిద్ధిపేట జిల్లా లకుడారంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి
తెలంగాణ ప్రముఖ వైష్ణవ క్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్మి నరసింహస్వామి దేవస్థానంలో స్వామి వారికి జరిపే నిత్యకైంకర్యములు, శాశ్వత పూజలతోపాటు, భోగములు, స్వామివారి ప్రసాదముల రేట్లను పెంచారు
యాదాద్రి ఆలయ పునః నిర్మాణంలో భాగంగా గర్భాలయ విమాన గోపురానికి అద్భుతమైన స్వర్ణ తాపడం చేయించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలోని అడ్డగూడూరు లాకప్ డెత్ కేసులో రాచకొండ సీపీ మహేశ్ భగవత్ చర్యలు తీసుకున్నారు.
వాసాలమర్రిని బంగారు వాసాలమర్రిగా చేసుకుని... చుట్టు పక్కల గ్రామాలకు ఆదర్శంగా ఉండాలి అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.