Home » Yadadri Temple Timings
ఆలయ పరిసరాలు, క్యూ కాంప్లెక్స్లు, ప్రసాద విక్రయ శాలలు కిక్కిరిసిపోయాయి. కల్యాణ కట్ట, లక్ష్మీ పుష్కరిణి వద్ద కూడా పెద్ద సంఖ్యలో కూడా భక్తుల సందడి కన్పించింది...ఓ వైపు భక్తులు పోటెత్తడం.. అదే సమయంలో ఆటో డ్రైవర్ల ఆందోళనతో మరోసారి యాదగిరిగుట్ట ప�
గత ఆరేళ్లలో బాలాలయంలో నరసింహస్వామిని.. సాధారణ రోజుల్లో 8 వేల మంది వరకు దర్శించుకున్నారని.. ఇప్పుడు ఆ సంఖ్య 20 వేలకు చేరుతుందని అంచనా వేస్తున్నారు.
పుణ్యక్షేత్రాల్లో ఒకటైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి...శనివారం స్వామి వారికి నిత్య కైంకర్యాల అనంతరం ధ్వజారోహణం అత్యంత వైభవంగా...
పోచంపల్లి పద్మశాలి మహాజన సంఘం ఆధ్వర్యంలో స్వామి, అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. స్వామి వారి కళ్యాణానికి అవసరమయ్యే పుట్టమన్ను తెచ్చి కళ్యాణ మండపంలో స్వామి వారిని...
గుడి కట్టాలంటే భగవంతుడి ఆశీస్సులు ఉండాల్నారు. కాబట్టే సీఎం అందరి సహకారంతో, దేవుడి ఆశీస్సులతో ఆలయాన్ని నిర్మించారని తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు...
మార్చి 28 వ తేదీన మహా కుంభ సంప్రోక్షణతో యాదాద్రి లక్ష్మీనర్సింహాస్వామి ఆలయ పునఃప్రారంభం కానున్నది. అంతకు 8రోజుల ముందునుంచి అంటే మార్చి 21వ తేదీ నుంచి 28 వ తేదీ వరకు
యాదాద్రి క్షేత్రం మహాఅద్భుతమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్.సుభాష్ రెడ్డి తెలిపారు. దేశంలోనే...గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతోందన్నారు.
యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి సంబంధించిన అధికారిక బ్యాంకు క్యూ ఆర్ కోడ్ ను బుధవారం ఆలయ ఈఓ గీత విడుదల చేశారు.
మంగళవారం క్షేత్ర పాలకుడు ఆంజనేయస్వామికి ఆకు పూజను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆంజనేయుడిని కొలుస్తూ..వేదమంత్ర పఠనం, పంచామృత అభిషేకం, సింధూరంతో ఆలయ అర్చకులు అలంకరించారు.
లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో సర్వేషామేకాదశి పర్వదినం సందర్భంగా...లక్ష పుష్పార్చన పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు.