Home » yadagiri gutta
ఇవాళ ఉదయం 8.45 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు సీఎం రేవంత్ యాదగిరిగుట్ట, భద్రాచలం టెంపుల్ సందర్శనతో పాటు భద్రాచలం, మణుగూరులో జరిగే సభల్లో పాల్గొంటారు.
కాళేశ్వరం కట్టిన చీఫ్ డిజైనర్ కేసీఆర్ మేడిగడ్డ ఎందుకు పోలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశ్నించారు.
Yadadri : భక్తులు లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. హుండీలో కానుకలు వేస్తున్నారు.
yadagiri gutta: తెలంగాణలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి సోమవారం రానున్నారు సీఎం కేసీఆర్ దంపతులు. కొత్తగా నిర్మించిన లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ అనుబంధ శ్రీ పర్వతవర్దిని సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో సోమవారం
ఉగాది పండుగ రోజున గ్రామస్తులంతా ఉగాది పచ్చడితో పాటు తూర్పున ముత్యాలమ్మ, పడమర ముత్యాలమ్మలకు యాటలు, కోళ్లు బలి ఇస్తారు. అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు...
ఆరేళ్లుగా కొనసాగిన ఆలయ పునర్నర్మాణ పనులు పూర్తయిన తరుణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో స్వామివారి నిజరూప దర్శనాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా ప్రారంభించారు.
యాదాద్రిలో నిత్య పూజలు, దర్శన వివరాలను ఈవో కార్యాలయం వెల్లడించింది. ఈ నెల 29వ తేదీ నుంచి అవి అమలు కానున్నట్లు ఈవో కార్యాలయం తెలిపింది...
పోచంపల్లి పద్మశాలి మహాజన సంఘం ఆధ్వర్యంలో స్వామి, అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. స్వామి వారి కళ్యాణానికి అవసరమయ్యే పుట్టమన్ను తెచ్చి కళ్యాణ మండపంలో స్వామి వారిని...
మార్చి 28 వ తేదీన మహా కుంభ సంప్రోక్షణతో యాదాద్రి లక్ష్మీనర్సింహాస్వామి ఆలయ పునఃప్రారంభం కానున్నది. అంతకు 8రోజుల ముందునుంచి అంటే మార్చి 21వ తేదీ నుంచి 28 వ తేదీ వరకు
తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్మి నరసింహస్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. కార్తీకమాసంలో చివరి ఆదివారం కావడంతో యాదాద్రికి క్యూ కట్టారు ప్రజలు.