Home » Yamuna River
యమునా నదిలో డజన్ల కొద్దీ శవాలు కొట్టుకొస్తూ కనబడుతూ ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఘటనతో గ్రామస్థుల్లో ప్రాణాంతక వైరస్ పై భయం రెట్టింపు అయింది. స్మశానాల్లో ఖాళీ లేకపోవడంతో కొవిడ్-19 మృతులను..
అగ్రరాజ్యం అధ్యక్షుడి భారత పర్యటనకు సమయం ఆసన్నమయింది. రెండు రోజుల పాటు భారత్ లో పర్యటించేందుకు ఫిబ్రవరి-24,2020న ట్రంప్ ఢిల్లీలో అడుగుపెట్టనున్నారు. భారత్ పర్యటన సందర్భంగా ట్రంప్ సందర్శించే ప్రాంతాల్లో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు అధిక
దేశ రాజధాని ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ చాలా ప్రమాదకర స్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. దీంతో అక్కడి ప్రజలు గాలి పీల్చుకోవడానికి కూడా భయపడుతున్నారు. అయితే దేశంలో కాలుష్యం ఏ స్థాయిలో పెరుగుతుందో చెప్పడానికి అక్కకడ మహిళలు చేసిన ఛత్ పూజ ఫో�