Home » Yanam
చేపల్లో రారాజు పండుగప్ప గంగపుత్రుల వలకు చిక్కింది. 20కిలోల భారీ పండుగప్ప చేప వలకు చిక్కటంతో మార్కెట్లో సందడి నెలకొంది. ఈ చేపను దక్కించుకోవటానికి పోటీ పడ్డారు.
కుక్కకు ఉన్న విశ్వాసం మనుష్యుల్లో ఉండదు అంటారు. తన యజమాని చనిపోయిందని తెలీక.. తిరిగి వస్తుందేమో అని ఆమె చెప్పుల దగ్గరే తిరుగుతూ ఎదురుచూస్తున్న ఓ శునకాన్ని చూస్తే కన్నీరు వస్తుంది.
ప్రతిఏడాది వరదలానే భావించి ఇంట్లోనే ఉండిపోయిన యానాం ప్రజలు.. ప్రస్తుత గోదావరి ఉద్ధృతికి తేరుకుని బయటికి రాలేక సర్వం కోల్పోయారు. నడుములోతు నీటితో నరకం చూస్తున్నారు. తాగేందుకు మంచినీరు, తినేందుకు ఆహారం లేక అలమటించి పోతున్నారు.
రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో అంతరాష్ట్ర ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ ముఠాగుట్టును పోలీసులు రట్టుచేశారు.
తూర్పుగోదావరి జిల్లా యానాంలో దారుణం చోటుచేసుకుంది. స్థానిక గోపాల్నగర్లోని మోకా గార్డెన్స్కు చెందిన మోకా వెంకటేశ్వరరావు అనే వ్యక్తిని తన ఇంటి సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి కత్త
అమరావతి వాతావరణ శాఖ తీపికబురు చెప్పింది. ఏపీలో పడమర గాలులు వీస్తున్నాయని వీటి వలన రాగల మూడు రోజులపాటు వాతావరణం చల్లగా ఉంటుందని, పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఈ మేరకు రాగల మూడు రోజుల వాతావరణ నివేదికను అధికారులు విడుదల చేశారు.
యానాంకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త తోట రాజు కుమారుడు పవన్ కుమార్ కు రాజమహేంద్రవరానికి చెందిన బత్తుల బలరామకృష్ణ కుమార్తె ప్రత్యూషతో ఇటీవలే వివాహం జరిగింది.
స్మార్ట్ ఫోన్ లలో ఉండే గేమ్ లకు పిల్లలు ఎంతలా ఎడిక్ట్ అవుతున్నారో రోజూ చూస్తూనే ఉన్నాము. యానాంలోని ఒక బాలుడు పబ్జీ గేమే కు డబ్బులు ఖర్చు పెట్టి భయంతో పారిపోయాడు. ఇంతవరకు బాలుడి ఆచూకి లభించక తల్లి తండ్రులు ఆందోళన చెందుతున్నారు. యానాంలోని దోబ�
తూర్పుగోదావరి జిల్లాలోని యానాంలోని రొయ్యల చెరువులో టోర్నడో బీభత్సం సృష్టించింది. న్యూ రాజీవ్ నగర్ లో ఉన్న ఓ రొయ్యల చెరువులో సుడిగా చెరువులో ఉన్న రొయ్యల్ని చుట్టేసింది. సుడిగాలి బీభత్సానికి చెరువులో ఉన్న రొయ్యలు అమాంతంగా గాలిలో పైకి లేచాయ�