Home » Yarapathineni Srinivasa Rao
జనసేన-టీడీపీ పొత్తు ప్రకారం ఎన్ని సీట్లు ఎవరికి అనేది నిర్ణయించారని యరపతినేని శ్రీనివాసరావు అన్నారు.
TDP Leader Puramsetti Ankulu murder : గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లి మండలం పెదగార్లపాడు మాజీ సర్పంచ్, టిడిపి నేత పురంశెట్టి అంకులు (55) దారుణ హత్యకు గురయ్యారు. దాచేపల్లి సితార రెస్టారెంట్ సమీపంలో నిర్మాణంలో ఉన్న ఓ అపార్ట్మెంట్ లో ఈ ఘటన చోటు చేసుకుంద�
టీడీపీ అధినేత చంద్రబాబు తీరుపై వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కేవలం రాజకీయ లబ్ధి కోసమే టీడీపీ రాద్ధాంతం చేస్తోందని మండిపడుతోంది. పల్నాడు పచ్చగా ఉంటే ఓర్వలేకపోతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు పల్నా
గత ఐదు సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం హయాంలో గుంటూరు జిల్లా, పల్నాడు ప్రాంతంలోని టీడీపీ ఎమ్మెల్యేలు ఇసుకను, సున్నపురాయిని దోచుకున్నారని ఆరోపించారు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్టారెడ్డి. వైసీపీ కార్యకర్తలను బెది
తెలుగుదేశం నేత, గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అక్రమ మైనింగ్ కేసు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అక్రమ మైనింగ్ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి అప్పగించాలని నిర్ణయం తీసుకుంది. యరపతినేనిపై వ�
గుంటూరు జిల్లా టిడిపీ సీనియర్ నేత, తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అక్రమ మైనింగ్ కేసుల విషయంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. 2014లో అక్రమ మైనింగ్ విషయంలో సీఐడీ హైకోర్టుకు నివేదికను సమర్పించింది. దీనిపై సీబీఐ దర్యాప్తున