Home » Yatra
తాజాగా యాత్ర 2 సినిమా మోషన్ పోస్టర్ ని లాంచ్ చేసి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సినిమాని 2024 ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తామని ప్రకటించారు.
దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ యాత్రలో మొత్తం 375 మంది పాల్గొన్నారు. మొత్తం 14 రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం ఉన్న ఈ యాత్రలో 104 మంది మహిళలు ఉన్నారు. ఆగస్టు 1న గుజరాత్లోని అహ్మదాబాద్ నుంచి ప్రారంభమైంది. అయితే అనూహ్యంగా హర్యానాలోకి ప�
రజినీ అభిమానులు మాత్రం ఈ వార్తను డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. తమ ఆరాధ్య దైవం రజినీకాంత్ కు ఈ కష్టాలేంటని తమ బాధను సోషల్ మీడియాలో..
మంత్రి కిషన్రెడ్డి ‘జన ఆశీర్వాద యాత్ర’కు తిరుమల నుంచి శ్రీకారం చుట్టారు. తిరుమలేశుడిని దర్శనం చేసుకున్న తర్వాత వ్యాక్సినేషన్ సెంటర్ ను సందర్శించారు.
Anchor Anasuya: తెలుగు బుల్లితెరపై స్టార్ యాంకర్గా గుర్తింపు పొందిన అనసూయ క్యారెక్టర్ నచ్చితే వెండితెరపై కూడా ప్రేక్షకులను అలరిస్తుంది. ఇటీవలే ‘థ్యాంక్ యు బ్రదర్!’ అనే డిఫరెంట్ మూవీ కంప్లీట్ చేసింది. ఈ సినిమాలో అనసూయ గర్భవతి గా ఛాలెంజింగ్ క్యారెక్
జమ్మూ కాశ్మీర్ లోని చారిత్రాత్మక వైష్ణోదేవి ఆలయ యాత్రకు ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకొనే అవకాశం కల్పిస్తున్నారు. హెలికాప్టర్ బుక్ చేసుకోవచ్చని, ఆగస్టు 26వ తేదీ నుంచి సెప్టెంబర్ 05వ తేదీ వరకు ఈ సదుపాయం అమల్లో ఉంటుందని మాత వైష్ణోదేవి ఆలయ బోర్
బుధవారం(మార్చి-18,2020)నుంచి వైష్ణోదేవి యాత్రను నిలిపివేస్తున్నట్టు జమ్మూ కశ్మీర్ ప్రభుత్వ యంత్రాంగం ప్రకటించింది. కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. జమ్ము కశ్మీర్కి రాకపోకలు సాగించే అన్ని అంత
కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా యాత్ర చేపట్టబోతున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన CAA, NRC, NPR చట్టాలను వ్యతిరేకిస్తూ ఆరు రాష్ట్రాల్లో రాష్ట్ర మంచ్ ఆధ్వర్యంలో గాంధీ శాంతి యాత్ర జరుగనుందని ఆయన స్వయంగా వెల్లడించారు. మాజీ ఎంపీ శతృఘ్నసిన్హా, గు
అమరావతి : వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కధ ఆధారంగా నిర్నించిన ” యాత్ర ” సినిమా టీవీ ల్లో ప్రసారం కాకుండా ఆపేయాలని టీడీపీ నాయకుడు వర్ల రామయ్య రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకష్ణ ద్వివేదిని కోరారు. ఈ సినిమాను టీవీల్లో ప్రదర్శిస్తే ఎ�
వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ కర్నూలు జిల్లా ఓర్వకల్లులో ఎన్నికల ప్రచారంలో భాగంగా కార్యకర్తలను, ప్రజలను ఉద్ధేశించి మాట్లాడారు. బహిరంగ సభలో పాల్గొన్న జగన్.. ప్రజలకు నేను ఉన్నాను అంటూ భరోసా ఇస్తూ మాట్లాడారు. ఈ సభకు నియోజకవర్గానిక�