-
Home » YCP Fifth List
YCP Fifth List
వైసీపీ 5వ జాబితా విడుదల
వైసీపీలో తీవ్ర ఉత్కంఠ రేపిన 5వ జాబితా ఎట్టకేలకు వచ్చేసింది.
వైసీపీ 5వ జాబితా విడుదల
మంత్రి బొత్స సత్యనారాయణ 5వ లిస్ట్ ను విడుదల చేశారు. పలు మార్పులు చేర్పులు చేసింది వైసీపీ అధినాయకత్వం.
ఇప్పటికే 68 స్థానాల్లో మార్పులు.. ఇప్పుడు వైసీపీ 5వ లిస్ట్ రెడీ..
గుంటూరు పార్లమెంట్ ఇన్చార్జ్గా కావటి మనోహర్ లేదా ఉమ్మారెడ్డి వెంకటరమణకు అవకాశం దక్కనుంది. మచిలీపట్నంలో అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్ను బరిలోకి..
5వ లిస్టుపై సీఎం జగన్ కసరత్తు.. టెన్షన్లో ఎమ్మెల్యేలు
నియోజకవర్గ ఇంఛార్జీల మార్పులపై చర్చించేందుకు సిట్టింగ్ ఎమ్మెల్యేలను తాడేపల్లికి పిలిపించారు సీఎం జగన్. హైకమాండ్ పిలుపు మేరకు సీఎం క్యాంప్ ఆఫీస్ కి నేతలు క్యూ కట్టారు.
5వ లిస్ట్పై వైసీపీలో తీవ్ర ఉత్కంఠ.. ఇప్పటికే మార్చిన చోట మళ్లీ మార్పులు..!
మార్పులు చేర్పుల్లో భాగంగా ఇప్పటివరకు 58 అసెంబ్లీ, 10 ఎంపీ నియోజకవర్గాల్లో మార్పులు చేసింది హైకమాండ్.
ఐదో లిస్టుపై సీఎం జగన్ కసరత్తు.. పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, నేతలకు తాడేపల్లి నుంచి పిలుపు
ఎంపీ మోపిదేవి వెంకటరమణ రేపల్లె పార్టీ ఇంఛార్జిగా తొలగించి ఈవూరు గణేష్ ను నియమించింది వైసీపీ హైకమాండ్. దీంతో తాడేపల్లికి చేరుకున్న మోపిదేవి వెంకటరమణ..
సీఎం జగన్ క్యాంప్ కార్యాలయానికి క్యూ కడుతున్న నేతలు
వైసీపీ ఇన్చార్జిల మార్పులు, చేర్పులకు సంబంధించి ఐదో జాబితా విడుదలకు ఆ పార్టీ అధిష్ఠానం సిద్ధమైంది.
సీఎం జగన్ క్యాంప్ కార్యాలయానికి క్యూ కడుతున్న నేతలు
తాడేపల్లిలోని సీఎం జగన్ క్యాంప్ కార్యాలయానికి మంత్రులు నారాయణ స్వామి, బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, విశ్వరూప్, పలువురు ఎమ్మెల్యేలు వచ్చారు.