Home » YCP Leaders
తాడేపల్లికి క్యూ కడుతున్న ఎమ్మెల్యేలు
రాష్ట్రంలో వైసీపీ నేతలు పోలీసులపై దాడులు చేస్తుంటే.. అధికార పార్టీకి వత్తాసుపలికే పోలీస్ అధికారుల సంఘం ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదని వర్ల రామయ్య ప్రశ్నించారు.
వైసీపీ నేతలకు జేసీ ప్రభాకర్ రెడ్డి సవాల్
అధికార వైసీపీకి చెందిన పలువురు నేతలు పవన్ కళ్యాణ్ సమక్షంలో శనివారం జనసేన పార్టీలో చేరారు.
కొంతమందికి తెలంగాణలో, ఏపీలోనూ ఓట్లు ఉన్నాయని వాటిపై చర్యలు తీసుకోవాలని కోరారు. తెలంగాణలో ఓటు వేశాక ఏపీలోనూ ఓటు వెయ్యడానికి కొందరు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
వైసీపీ నేతలంటేనే డైవర్షన్ పాలిటిక్స్ కి పెట్టింది పేరు. ప్రశ్నిస్తే కేసులు పెట్టటం..ఎదురు దాడి చేయటం తప్ప..డెవలప్ మెంట్ గురించి మాట్లాడటం మీకు చేతకాదు అంటూ ఎద్దేవా చేశారు.
ఆంధ్రప్రదేశ్ అంటే 25 మంది ఎంపీలు కాదని, 5 కోట్ల మంది ప్రజలు అనే విషయాన్ని నాడు కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని చెప్పారు. ఇప్పుడు వైసీపీ..
సీఎం, మంత్రుల సంతకం లేకుండా ఫైళ్లు ఉంటాయా అని ప్రశ్నించారు. గతంలో మంత్రులుగా పని చేసిన బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు వంటి వారు ఇప్పుడు కేబినెట్ లో కూడా ఉన్నారు.. వారేం అంటారు అని నిలదీశారు.
తూర్పుగోదావరి జిల్లా, నల్లజర్ల పోలీస్ స్టేషన్లో నారా లోకేష్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. లోకేష్ తో పాటు యువగళం టీమ్ పై కూడ కేసులు నమోదు చేశారు.
తాజాగా రజినీకాంత్ మాట్లాడిన మాటలు వైరల్ గా మారాయి. ఇటీవల రజినీకాంత్ జైలర్(Jailer) సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా ఈ ఈవెంట్ లో రజినీకాంత్ స్పీచ్ అంతా మాట్లాడాక చివర్లో..