Home » YCP
ఆధారాలతో త్వరలో న్యాయ పోరాటం చేస్తామంటున్న జనసేన లీడర్ శ్రీనివాస్
ఏపీలో వాలంటీర్ల సేవలపై లైవ్లో వాగ్వాదం
ఏలూరు నగరంలో పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి యాత్రలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు అవమానం జరిగిందంటూ దళిత సంఘాలు నిరసనకు దిగాయి.
విశాఖ రిజర్వ్ ఇన్స్ పెక్టర్ స్వర్ణలత వ్యవహారం పోలీస్ కమీషనర్ రంగంలోకి దిగేంతవరకు తెలియలేదని పేర్కొన్నారు. స్వర్ణలత వ్యవహారం పోలీసు వ్యవస్థ తలదించుకునేలా ఉందని చెప్పారు.
ఒకప్పుడు కౌన్సిలరుగా కూడా గెలవలేని వ్యక్తి.. ఇప్పుడు ప్రొద్దుటూరును మింగేసే స్థాయిలో బలిసిపోయాడని విమర్శించారు.
కూడేరు, ఉరవకొండ మండలాల విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇటీవల హాట్ టాపిక్ గా మారాయి.
జగన్ రెడ్డి ప్రతిపక్ష నేత ఇంటిని టార్గెట్ చేస్తే.. గ్రామ స్ధాయిలో వైసీపీ నాయకులు టీడీపీ కార్యకర్తల ఇళ్లను టార్గెట్ చేస్తున్నారని పేర్కొన్నారు.
నెల్లూరు జిల్లాని వైసీపీ నేతలు నాశనం చేసారు. ల్యాండ్, స్యాండ్, వైన్, మైన్, క్రికెట్ బెట్టింగ్ మాఫియాలకు అడ్డాగా మార్చేసారు. హాఫ్ నాలెడ్జ్ సిల్లీ బచ్చా ఇరిగేషన్ మంత్రి అయ్యాడు. అభివృద్ధి మీద చర్చ అనగానే తోకముడిచాడు. సిల్లీ బచ్చా సీటు గల్లంతు అ�
కాకినాడ తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత తోట సుధీర్ జనసేన పార్టీలో చేరారు. పెదఅమిరంలో పవన్ కళ్యాణ్ బస చేసిన నిర్మల ఫంక్షన్ హాల్ లో తోట సుధీర్ కు పార్టీ కండువా కప్పి జనసేనలోకి సాదరంగా ఆహ్వానించారు.
చంద్రబాబు మొదటిసారి వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయ్యారని, మరో రెండుసార్లు మోసపూరిత మేనిఫెస్టోలతో ముఖ్యమంత్రి అయ్యారని సీదిరి అప్పలరాజు అన్నారు.