Home » YCP
భూముల రీసర్వే అనంతరం పాలన, పౌర సేవలు, రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మరింత వేగంగా చేపట్టేందుకు రాష్ట్ర సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది.
తన మీద పవన్ కల్యాణ్ కు అంత కోపం ఎందుకో తనకు అర్థం కావట్లేదని చెప్పారు.
లోకేశ్ ఇక్కడ కొన్ని రోజులుగా పర్యటించినప్పటికీ ప్రజలు కొద్ది మంది మాత్రమే వెళ్లారని నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి తెలిపారు.
హైదరాబాద్ గురించి కాకుండా తెలంగాణలోని మిగతా ప్రాంతాల గురించి కేసీఆర్ మాట్లాడాలని విమర్శించారు.
ఏపీలో వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో ఇతర పార్టీలన్నీ కలిసి వచ్చి తమపై పోటీ చేసినా తామే గెలుస్తామని చెప్పారు.
పవన్ కల్యాణ్ ఏ సభలో మాట్లాడినా ఆయన మాటల్లో స్పష్టత ఉంటుందని దుర్గేశ్ చెప్పారు.
గత మూడు రోజుల్లో జరిగిన నాలుగు ఘటనలను చంద్రబాబు ప్రస్తావించారు. ఏపీలోని బాపట్ల జిల్లాలో జరిగిన ఘటన తనను ఎంతగానో కలిచివేసిందని తెలిపారు.
ఇప్పుడు పవన్ కల్యాణ్ వారాహి విజయ యాత్ర పేరుతో బయలుదేరి, సంధి ప్రేలాపనలు పేల్చుతున్నారని చెప్పారు.
సుపారీ గ్యాంగులను దించారు
నాకు ప్రాణహాని ఉంది