Home » YCP
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లాక్డౌన్ పెట్టే విషయమై వైఎస్ఆర్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా సెకండ్ వేవ్ ప్రమాదకరంగా మారగా.. లాక్డౌన్ పెడితే రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కూరుకుని పోతు
Tirupati by election: టెంపుల్ సిటీలో హోరాహోరీ ప్రచారానికి శుభం కార్డు పడింది. రేపు(17వ తేదీ) తిరుపతి పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నిక జరగనుండగా.. సాయంత్రం ఏడు గంటలకు మైకులు బంద్ కానున్నాయి. నెలరోజులుగా తిరుపతి చుట్టూ తరిగిన ఏపీ రాజకీయం.. హోరెత్తిన విమర్శలు.. �
ఏపీలో పరిషత్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది హైకోర్టు. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఎన్నికలను ఆపడం కష్టం అని హైకోర్టు అభిప్రాయపడింది. పరిషత్ ఎన్నికలు యథాతథంగా జరపాలని ఎలక్షన్ కమీషన్కు ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. ఈ నిర్ణయంతో జెడ్పీటీసీ, �
Minister Kodali Nani: పరిషత్ ఎన్నికలను హైకోర్టు వాయిదా వేయడంపై మంత్రి కొడాలి నానీ స్పందించారు. రాష్ట్రంలో జరిగే అభివృద్ధి పనులు, ప్రభుత్వ కార్యక్రమాలకు ఎన్నికల కోడ్ అడ్డంకి కాకూడదు అనే ఉద్ధేశ్యంతో ఎన్నికలు నిర్వహించాలని ఎస్ఈసీని కోరగా.. ఎస్ఈసీ సానుక�
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్.. నగరి ఎమ్మెల్యే.. సినీనటి రోజా చెన్నై అపోలో ఆసుపత్రిలో చేరారు. శస్త్రచికిత్స నిమిత్తం రోజా ఆసుపత్రిలో చేరినట్లుగా సన్నిహితులు చెబుతున్నారు.
Amaravati Land Scam Case: అమరావతి అసైన్డ్ భూముల కేసు హైకోర్టుకు చేరింది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణ.. సీఐడీ నోటీసులపై న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అసైన్డ్ భూముల కేసులో సీఐడీ ఎఫ్ఐఆర్లను రద్దు చేయాలంటూ క్వాష్ పిటిషన్ వేశారు. దీనిపై
మేయర్ ఎంపిక... వైసీపీలో చిచ్చు పెట్టింది. విశాఖ మేయర్ ఎన్నిక సందర్భంగా వైసీపీలో అసంతృప్తులు బయటపడ్డాయి.