YCP

    వ్యాక్సినేషన్ సమయంలో ఎన్నికలు సాధ్యం కాదు : అంబటి

    January 9, 2021 / 05:49 PM IST

    YCP leader Ambati Rambabu is angry with SEC Nimmagadda Ramesh : ఎస్ ఈసీ నిమ్మగడ్డ రమేష్ పై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరోనా వ్యాక్సినేషన్ సమయంలో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. ఈ మేరకు ఆయన శనివారం (జనవరి 9, 2021) మీడియాతో మాట్లాడుతూ కరోనా రె�

    దేవుడి విగ్రహాలను పగలగొడితే ఎవరికి లాభం?: సీఎం జగన్

    January 4, 2021 / 12:00 PM IST

    Jagan Key Comments:రాష్ట్రంలో దేవాలయాల విషయంలో జరుగుతున్న రాజకీయంపై ముఖ్యమంత్రి జగన్ స్పందించారు. ప్రజల్లో ఇంత మంచి చేస్తా ఉంటే.. ఇలాంటి పరిపాలనను ఎదుర్కోవడం కష్టమని కుయుక్తులు, కుట్రలు పన్నుతున్నారని జగన్ చెప్పుకొచ్చారు. పూర్వకాలంలో పోలీసులు వస్తు�

    గుంటూరు జిల్లాలో టీడీపీ నేత పురంశెట్టి అంకులు దారుణ హత్య

    January 4, 2021 / 11:06 AM IST

    TDP Leader Puramsetti Ankulu murder : గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లి మండలం పెదగార్లపాడు మాజీ సర్పంచ్‌, టిడిపి నేత పురంశెట్టి అంకులు (55) దారుణ హత్యకు గురయ్యారు. దాచేపల్లి సితార రెస్టారెంట్ సమీపంలో నిర్మాణంలో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌ లో ఈ ఘటన చోటు చేసుకుంద�

    ఏపీ రాజకీయాల్లో రామతీర్థం రగడ

    January 4, 2021 / 09:41 AM IST

    ramateertham political battle in vizianagaram district : రామతీర్థం ఘటనపై ఏపీ రాజకీయాలు మరింత హీటెక్కాయి. ఆదివారం కూడా రామతీర్థంలో హైటెన్షన్‌ కొనసాగింది.  విజయనగరం జిల్లాలోని రామతీర్థం కొండను మంత్రులు వెల్లంపల్లి, బొత్స పరిశీలించారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు

    సీఎం జగన్‌కు నారా లోకేష్ సవాల్

    January 2, 2021 / 04:19 PM IST

    వైసీపీ చేస్తున్న ఆరోపణలు అన్నీ అవాస్తవమే అని సింహాద్రి అప్పన్నపై ప్రమాణానికి నేను సిద్ధం అంటూ వైసీపీ నాయకులపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు నారా లోకేష్. మరోసారి సవాల్… నాపై జగన్ రెడ్డి చేస్తున్న,చేయిస్తున్న ఆరోపణలు అవాస్తవం అని సి

    రామతీర్థంలో టీడీపీ, వైసీపీ, బీజేపీ నేతల పొలిటికల్ రగడ…విజయనగరం జిల్లాలో హైటెన్షన్

    January 2, 2021 / 12:34 PM IST

    High tension in Ramateertham : విజయనగరం జిల్లాలో హై టెన్షన్ నెలకొంది. రామతీర్థంలో పర్యటించేందుకు టీడీపీ, వైసీపీ, బీజేపీ నేతల పోటీ పడుతున్నారు. కాసేపట్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రామతీర్థం చేరుకోనున్నారు. అటు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా రామతీర్థం పర

    చీరాల వైసీపీలో వర్గపోరు..ఇళ్ల పట్టాల పంపిణీలో గొడవ

    December 26, 2020 / 09:04 PM IST

    Conflict in distribution of house deeds : ప్రకాశం జిల్లా చీరాలలో అధికార పార్టీ వైసీపీలో వర్గపోరు తారా స్థాయికి చేరుకుంది. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, కరణం బలరాం వర్గీయుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితులు మారాయి. తాజాగా ఎమ్మెల్సీ పోతుల సునీ�

    ఏపీలో రాజధాని రగడ.. అమరావతిపై పొలిటికల్‌ హీట్‌

    December 20, 2020 / 09:10 AM IST

    Political heat on Amravati : అమరావతి అంశం ఏపీలో పొలిటికల్‌ హీట్‌ను పెంచుతోంది. అమరావతిలోనే రాజధాని ఉంటుందన్న సోము వీర్రాజు వ్యాఖ్యలకు ధీటుగా కౌంటర్‌ ఇచ్చారు విజయసాయి రెడ్డి. ఇరు నేతల వ్యాఖ్యలతో రాజధాని అంశం హాట్‌ టాపిక్‌గా మారింది. ఏపీ రాజధాని మార్పు అంశంప�

    నేతల మాటల యుద్ధం

    November 18, 2020 / 11:20 AM IST

    తిరుపతి పార్లమెంట్‌ ఉప ఎన్నికల్లో త్రిముఖ పోరు

    November 17, 2020 / 07:42 AM IST

    Tirupati Parliament by-elections : ఆంధ్రప్రదేశ్‌లో తిరుపతి పార్లమెంట్‌ ఉప ఎన్నికల వేడి రాజుకుంది. త్వరలో జగనున్న ఈ బై ఎలక్షన్‌ను ప్రధాన పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. ఇప్పటికే తిరుపతిలో పోటీ చేస్తామంటూ బీజేపీ ప్రకటించేసింది. ఇక సోమవారం టీడీపీ క�

10TV Telugu News