YCP

    తిరుపతి పార్లమెంట్‌ ఉప ఎన్నికల్లో త్రిముఖ పోరు

    November 17, 2020 / 07:42 AM IST

    Tirupati Parliament by-elections : ఆంధ్రప్రదేశ్‌లో తిరుపతి పార్లమెంట్‌ ఉప ఎన్నికల వేడి రాజుకుంది. త్వరలో జగనున్న ఈ బై ఎలక్షన్‌ను ప్రధాన పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. ఇప్పటికే తిరుపతిలో పోటీ చేస్తామంటూ బీజేపీ ప్రకటించేసింది. ఇక సోమవారం టీడీపీ క�

    కడప జిల్లాలో రెండు వర్గాల మధ్య ఘర్షణ, ఒకరి మృతి

    November 13, 2020 / 05:16 PM IST

    clash between two YCP groups in kadpa district : కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ ఉద్రిక్తతలకు దారి తీసింది. ఈ ఘర్షణలో జరిగిన పరస్పర దాడుల్లో ఒక వ్యక్తి మరణించాడు. గండికోట రిజర్వాయర్ నిర్వాసితులకు చెక్కుల పంపిణీ చేసేందుకు కొండాపురం మం�

    స్థానిక సంస్థల ఎన్నికల రగడ : ఆల్ పార్టీ మీటింగ్, సమావేశానికి దూరంగా వైసీపీ

    October 28, 2020 / 06:46 AM IST

    Local body elections: స్థానిక సంస్థల ఎన్నికల అంశం ఏపీలో రోజు రోజుకి రాజకీయ రగడ సృష్టిస్తోంది. ఈ విషయంపై ఈసీ, అధికార, ప్రతిపక్షాలు విమర్శలు చేసుకుంటున్నాయి. ఇప్పట్లో ఎన్నికల నిర్వహణ అసాధ్యమని ప్రభుత్వం చెబుతుంటే…ఈసీ మాత్రం ఎలక్షన్‌పై కసరత్తు చేస్తోంది

    నా పేరు చెప్పి భూ దందా చేస్తే ఖబడ్దార్… మంత్రులు, ఎమ్మెల్యేలున్నా క్షమించను

    August 15, 2020 / 08:59 PM IST

    విశాఖలో భూముల సెటిల్ మెంట్లపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన పేరు చెప్పి భూ సెటిల్ మెంట్లు చేసే వారు ఎంతటి వారైనా వదలబోనని హెచ్చరించారు. ముఖ్యమంత్రి కూడా భూ ఆక్రమణల విషయంలో స్పష్టమైన ఆదేశాలిచ్చారని తలిపారు. మంత్రులు,

    ప్రతిపక్ష నాయుకుడిలా కాకుండా ఉన్మాదిలా వ్యవహరిస్తున్నాడు..బాబును చీల్చిచెండాడిన శ్రీకాంత్ రెడ్డి

    August 4, 2020 / 07:16 PM IST

    టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రతిపక్ష నేతగా వ్యవహరించడం లేదని…ఉన్మాదిలా వ్యవహరిస్తున్నారని ఘాటు వ్యాఖ్యాలు చేశారు. వైసీపీ ప్రభుత్వానికి మంచిపేరు రాకూడదనే దుర్మార్గపు ఆలోచన త

    ఏపీలో రాజకీయ దుమారం లేపిన 3 రాజధానుల బిల్లు

    August 1, 2020 / 04:59 PM IST

    మూడు రాజధానుల బిల్లును గవర్నర్‌ ఆమోదించడంపై ఏపీలో రాజకీయ దుమారం చెలరేగింది. గవర్నన్‌ నిర్ణయాన్ని టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ప్రజల ఆకాంక్షలను కాలరాశారని మండిపడ్డాయి. బీజేపీ మాత్రం మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వాగత

    వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు కరోనా పాజిటివ్

    July 22, 2020 / 08:46 PM IST

    వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు తనకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలియజేశారు. చాలా మంది ఫోన్లు చేస్తున్నారిన..ఎవరు కూడా తనకు ఫోన్ చేయొద్దని కోరారు. ఐసోలేషన్ లో ఉన్నానని, ఆస్పత్రిలో కరోనా చికిత్స తీసుకునే ప్రయత్నం చేస్తున్నానని తెలిపారు. ధైర్య�

    విశాఖ తూర్పుపై ఫోకస్ పెట్టిన వైసీపీ.. పాత వాళ్లకు పక్కకే

    July 18, 2020 / 04:46 PM IST

    విశాఖ తూర్పు నియోజకవర్గమంటేనే టీడీపీకి కంచుకోట. పార్టీ నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా వెలగపుడి రామకృష్ణబాబు గెలుపొందారు. తొలుత విశాఖ-2 నియోజకవర్గంలో భాగంగా ఉన్న ఆ నియోజకవర్గంలో గెలుపొందాలని ప్రయత్నం చేసిన వారెవ్వరూ ఆ ఛాయలకు కూడా రాల�

    సిక్కోలును టచ్ చేయొద్దంటోన్న అధికార పార్టీ ఎమ్మెల్యేలు

    July 14, 2020 / 07:48 PM IST

    ఆలూ లేదు చూలూ లేదు అల్లుడి పేరు సోమలింగం అన్నాడట వెనుకటికి ఒకతను. ఏపీలో జిల్లాల పునర్విభజన తెరపైకి రావడంతో సిక్కోలులో కొత్త లొల్లి మొదలైంది. ఏ లెక్కన జిల్లాను వేరు చేస్తారనే చర్చ రచ్చ చేస్తోంది. ఏ జిల్లాను ఏం చేసినా డోంట్‌ కేర్‌.. శ్రీకాకుళంన

    ఆ రెండు వర్గాలకే ఎమ్మెల్సీ సీట్లు ఇవ్వాలనుకుంటోన్న వైసీపీ సర్కార్

    July 14, 2020 / 07:05 PM IST

    మండలి వద్దు.. రద్దే ముద్దని ఇప్పటికే డెసిషన్ తీసుకుంది జగన్ సర్కార్. ఇప్పట్లో అమలయ్యే అవకాశాలు లేకపోవడంతో.. ఈ లోగా ఎమ్మెల్సీలను భర్తీ చేయాలని డిసైడ్ అయింది. ఇంకేం.. ఆశావహుల్లో కాలిక్యులేషన్స్‌ మొదలయ్యాయి. ఈసారి మండలిలోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయమేన�

10TV Telugu News