YCP

    టీడీపీకి పులివెందుల సతీష్ రెడ్డి రాజీనామా!

    March 10, 2020 / 08:46 AM IST

    ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం పులివెందుల నుంచి టీడీపీ తరపున కీలక నేతగా ఉన్న సతీష్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధం అయ్యారు. వేంపల్లెలోని తన నివాసంలో ముఖ్య వర్గీయులతో  సమావేశం అయిన సతీష్ కుమ�

    వైసీపీ రాజ్యసభ సభ్యులు వీరే…

    March 9, 2020 / 01:13 PM IST

    వైసీపీ రాజ్యసభ సభ్యుల పేర్లను ఆ పార్టీ నేత ఉమ్మారెడ్డి ప్రకటించారు. మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమాల్ నత్వాని ఖరారు చేశారు.

    నలుగురు వైసీపీ రాజ్యసభ సభ్యుల ఎంపిక ఖరారు

    March 9, 2020 / 10:40 AM IST

    నలుగురు వైసీపీ రాజ్యసభ సభ్యుల ఎంపిక దాదాపు ఖరారు అయింది. రాజ్యసభ బరిలో మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమల్ నత్వాని ఉన్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.

    కడప జిల్లాలో టీడీపీకి బిగ్ షాక్ : వైసీపీలో చేరనున్న రామసుబ్బారెడ్డి, సతీష్ రెడ్డి 

    March 9, 2020 / 09:48 AM IST

    కడప జిల్లాలో టీడీపీకి బిగ్ షాక్ తగలబోతుంది. టీడీపీకి చెందిన సీనియర్ నేతలు ఆ పార్టీని వీడనున్నారు.

    వైసీపీ టార్గెట్ విశాఖ : క్యూ కడుతున్న నేతలు

    March 9, 2020 / 12:42 AM IST

    అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని మెజార్టీతో గ్రాండ్ విక్టరీ సొంతం చేసుకున్న వైసీపీ… ఇప్పుడు మళ్లీ అలాంటి విక్టరీనే రిపీట్ చేయాలని భావిస్తోంది. స్థానిక సంస్థ ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో గెలిచి మరోసారి సత్తా చాటాలని వైసీపీ ఉవ్విళ్లూరుతోం�

    ఏపీలో స్థానిక సంగ్రామం : నామినేషన్ల ప్రక్రియ షురూ

    March 9, 2020 / 12:34 AM IST

    ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి మొదలైంది. వైసీపీ, టీడీపీ, జనసేన మూడు ప్రధాన పార్టీలూ స్థానిక సమరానికి సిద్ధమవుతున్నాయి. క్షేత్ర స్థాయిలో తమకు బలం లేదని తెలిసినా.. బీజేపీ కూడా జనసేనతో కలిసి.. లోకల్ వార్‌కు సై అంటోంది. దీనికోసం కేడర్‌ను అన్�

    కోర్టు కొట్టేసినా బీసీలకు న్యాయంచేస్తాం. అదనంగా బీసీలకు 10శాతం రిజర్వేషన్లు

    March 8, 2020 / 10:06 AM IST

    స్థానిక సంస్థల్లో బీసీలు నష్టపోతున్న 10 శాతం రిజర్వేషన్లను పార్టీ పరంగా భర్తీ చేయాలని సీఎం జగన్‌ చారిత్రక నిర్ణయం తీసుకున్నారు.

    రాజ్యసభ అభ్యర్ధులు ఖరారు 

    March 4, 2020 / 10:31 PM IST

    ఉన్న ఖాళీలు నాలుగు.. అందులో ఒకటి కేంద్రంలోని బీజేపీ తరఫున అంబానీ ఖాతాలోకి వెళ్లిపోయింది. ఇక మిగిలినవి మూడు.. వాటికోసం బోలెడు పేర్లు. ఎవరికిస్తే ఏమవుతుందోనన్న ఆందోళన.. అయినా రకరకాల కూడికలూ, తీసివేతలు లెక్కలేసిన తర్వాత ఆ మూడింట్లో ఇద్దరినీ ఫిక్

    మరోసారి విశాఖ పర్యటనకు చంద్రబాబు

    March 3, 2020 / 05:54 PM IST

    మొదటి సారి వెళ్లారు.. బెనిఫిట్‌ అయ్యింది.. రెండోసారీ ప్లాన్‌ చేసుకున్నారు. డబుల్‌ బెనిఫిట్‌ అవుతుందని. అంతా తాననుకున్నట్టే జరుగుతున్నప్పుడు ఎందుకు ప్లాన్‌ చేయరు.. తప్పకుండా చేసే తీరతారు. మొన్న వెళ్లినప్పుడు జరిగిన రచ్చకంటే ఈసారి ఇంకా ఎక్కువ

    జగన్ కు తలనొప్పిగా మారుతున్న ఆధిపత్య పోరు

    March 2, 2020 / 06:57 PM IST

    ఏపీలో రాజకీయ పరిస్ధితులు వేడెక్కాయి. అటు టీడీపీ, ఇటు వైసీపీ మధ్య యుద్ధ వాతావరణమే నెలకొంది. అయితే వైసీపీ అధికారంలో ఉండటం, పార్టీలోని నేతల మధ్య గ్రూపులు ఏర్పడడమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఏపీలో ఎన్నికలకు ముందు కలిసి పనిచేసిన నేతలంతా ఇప్ప

10TV Telugu News