Home » YCP
అధికారపార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్పై మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి నారా లోకేష్. మూడు రాజధానులకు మద్దతుగా చంద్రబాబు సొంతూరు నారావారి పల్లెకు దగ్గరలో వైసీపీ నేతలు భారీ బహిరంగ సభను నిర్వహించారు. చంద్రబాబు స్వగ్రామమై�
రాజధాని ఫైట్ ఇంకా కంటిన్యూ అవుతోంది. మూడు రాజధానులు వద్దు..ఒక్క రాజధానే ముద్దు అంటూ రాజధాని ప్రాంతాల వాసులు ఇంకా ఆందోళనలు చేపడుతున్నారు. ప్రతిపక్ష పార్టీయైన టీడీపీ ఆందోళనలు, నిరసనల్లో పాల్గొంటోంది. ఇదిలా ఉంటే..టిడిపి అధినేత చంద్రబాబు స్వగ్ర
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతే రాజధాని అంటూ టీడీపీ ఉద్యమం చేస్తుండగా.. ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు, పార్టీకి ఝలక్ ఇచ్చేందుకు ప్రభుత్వంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం అయ్యింది. ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని రాష్ట్రం�
పార్లమెంటులో తెలుగుదేశం పార్టీ తన కార్యాలయాన్ని కోల్పోయింది. గత కొన్ని సంవత్సరాలుగా పార్లమెంట్ గ్రౌండ్ ఫ్లోర్ లోని 5వ నెంబరు గదిలో కొనసాగుతున్న టీడీపీ ఆఫీస్ ను స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లా ఖాళీ చేయించారు. ఆ గదిని వైసీపీకి కేటాయించారు. టీడీపీక�
మండలి రద్దు విషయంలో కేంద్రం నుంచి క్లియరెన్స్ రాగానే రాజీనామా చేయడానికి సిద్దమేనని మోపిదేవి ఇప్పటికే వెల్లడించారు. టీడీపీ వాళ్లు చెబితే రాజీనామాలు చేస్తామా అంటూ ఇప్పటికే ప్రశ్నించిన మోపీదేవి, టీడీపీ తరహాలో తాము పదవుల కోసం అర్రులు చాచే రక�
TDPకి దెబ్బల మీద దెబ్బలు తగులుతున్నాయి. పార్టీ నుంచి పలువురు చేజారిపోతున్నారు. తాజాగా అనంతపురం జిల్లాలో పరిటాల అనుచరుడు పోతుల సురేష్, ఆయన సతీమణి ఎమ్మెల్సీ సునీత పార్టీకి గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించారు. టీడీపీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా ర�
వైసీపీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అసెంబ్లీలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంగ్లీష్ మీడియంపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ ఏదైనా అనుకుంటే దానిని చేసి తీరతారంటూ ఓ సినిమాలోని డైలాగ్ను కోట్ చేశారు.
అమరావతిపై శాసనమండలిలో అధికార, ప్రతిపక్ష పార్టీ మధ్య మాటల యుద్ధం సాగుతున్న క్రమంలోనే ప్రకాశం జిల్లాలో తెలుగు దేశం పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. అమరావతిపై బిల్లు విషయంలో టీడీపీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటు వేసిన ఎమ్మెల్సీ పోతుల సునీత ఆ పార్�
రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి బిల్లును మంగళవారం శాసనమండలిలోప్రవేశపెట్టనివ్వకుండా అడ్డుకునేయత్నం ద్వారా టీడీపీ సరి కొత్త సంప్రదాయానికి తెర తీసింది. శాసనసభలో సుదీర్ఘంగా చర్చించి.. ఆమోదించిన బిల్లును అడ్డ
మూడు రాజధానుల బిల్లుపై కీలక సమయం వేళ టీడీపీకి షాక్ ఇచ్చిన ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ వైసీపీలో చేరుతారా ? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఆయనతో వైసీపీ నేతలు చర్చలు జరుపుతున్నారు. 2020, 21వ తేదీ మంగళవారం శాసనసభలో ఆమోదం పొందిన 3 రాజధానులు, CRD